కేసీఆర్ పాలనలో నల్లగొండ పట్టణంలో కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి ఓటర్లను కోరా�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నల్లగొండ అభివృద్ధి చెందిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే నల్లగొండను సుందరంగా తీర్చ�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కోరారు. సోమవారం రాంనగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అన�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సేవ చేసే నాయకులకు అవకాశం కల్పించాలని 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మజీద్ ఆజం కోరారు. డివిజన్ పరిధిలోని రహమత్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మాజీ కౌన్సిలర్ ఎస్కే లతీఫ్ తో క�
ఈ నెల 11న జరిగే నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 5వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి వున్న రాజేశ్వరి వెంకన్న ఓటర్లను కోరారు. సోమవ
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా.సుఖేందర్ రెడ్డి పుట్డిన రోజు వేడుకలను సోమవారం నల్లగొండలో ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ప్లోర్ లీడర్ పాశం
తెలంగాణ తొలి సీఎం.. దేశానికే దిక్సూచిగా పాలన అందించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్కు సిట్ అక్రమంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యక�
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుంచెం ఎల్లయ్య, పల్లపు దశరథ, గోగుల చిన్న మల్లయ్య,
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్, యూఎఫ్జే అకాడమీ, బొట్టుగూడ హై స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ర�
నల్లగొండ మండలంలోని చిన్న సూరారం గ్రామంలో వరిలో ఆరు తడి విధానంలో సెన్సార్ల వినియోగం, ఆధునిక వరి సాగు పద్ధతులపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి పొదుపు పద్ధతులు..
బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు పని దినాల విధానంను అమలు చేయాలనే డిమాండ్ సాధనకై చేపట్టిన దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నార�
ఎంబీబీఎస్ విద్య అభ్యసించే 20 మంది పేద విద్యార్థులకు నల్లగొండలోని వైఆర్పీ ఫౌండేషన్ సోమవారం ఆర్థిక చేయుత అందించింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎలిశాల రవి ప్రసాద్ ఆధ్వర్యం�
అధికారుల నిరక్ష్యం వల్ల సూర్యాపేట మున్సిపాల్టీలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీ కుట్రో లేక అధికారుల తప్పిదమో తెలియదు కానీ అనేక వార్డుల్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. 48 వార్డులు ఉన్న