నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. నల్లగొండ, మిర్యాలగూడ మినహా మిగతా మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 12 గంటలలోపే ఫలితాలపై స్ప�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. నల్లగొండలోని 30వ డివిజన్ పోలింగ్ బూత్లో దొంగ ఓటు కలకలం రేపింది. డివిజన్లోని ఓటరు నిశాంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. అయితే ఆయన ప�
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నల్లగొండ కార్పొరేషన్తో పాటు..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా లో బుధవారం నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాం త్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల�
నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు నిర్వ�
పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పీఆర్టీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి జెండా ఆవిష్కరించారు. సంఘ మూల పురుషులలోఒక్కరై�
నల్లగొండ పట్టణంలోని 41వ డివిజన్లో టీఎన్జీవో మాజీ నాయకుడు మామిడాల రమేశ్పై జరిగిన దాడికి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ 41వ డివిజన్ అభ్యర్థి కంచనపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు (కన్నారావు) స్పష�
ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసగించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు ఓటుతో కొట్టే దెబ్బకు దిమ్మ తిరగడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ�
Ravindra Kumar | తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామా రవీంద్ర కుమార్ అన్నారు.
కేసీఆర్ పాలనలో నల్లగొండ పట్టణంలో కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి ఓటర్లను కోరా�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నల్లగొండ అభివృద్ధి చెందిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే నల్లగొండను సుందరంగా తీర్చ�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కోరారు. సోమవారం రాంనగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అన�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సేవ చేసే నాయకులకు అవకాశం కల్పించాలని 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మజీద్ ఆజం కోరారు. డివిజన్ పరిధిలోని రహమత్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మాజీ కౌన్సిలర్ ఎస్కే లతీఫ్ తో క�