బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపుపై కేజీబీవీ ప్రత్యేక అధికారులు దృష్టి సారించి తోడ్పాటు అందించాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి
నల్లగొండ పట్టణంలోని పలు కాలనీలకు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వేణుగోపాలాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 12:00 గంటల నుండి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ డిపో జేఏసీ నాయకులు బాసాని వెంకటయ్య, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి అన్నారు. మంగళవారం టీజీఎస్ఆర
నల్లగొండ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలో వేద పండితులచే ఉదయం నుండి అన్ని క్రతువులను పూర్తి చేసి, హోమం చేశారు. ఈ కార్య�
నల్లగొండ పట్టణాన్ని ప్రమాద రహిత పట్టణంగా మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ప్రజలు, యువత పూర్తిగా సహకరించాలని వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక భాస్కర్ టాకీస్ చౌరస్తా �
నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుండి ఫిబ్
నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నల్లగొండ పరిధిలో వివిధ అభివృద్ధి పను
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత�
గోపా ను మండల, గ్రామ స్థాయిలో మరింత విస్తృత పర్చాలని, గౌడ్ల అభివృద్ధికి సంఘటితం కావాలని గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారింగుల భిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం �
లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ 19న నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలో హత్య ఘటన కలకలం సృష్టించింది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్ లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్�
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను చేసి కడుపులోంచి కిలోన్నర కణితిని విజయవంతంగా తొలగించారు. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు, విద్యార్థుల బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డియే కారణమన�