ల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 108 అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. సొంగతండాకు చెందిన గిరిజన మహిళ రమావత్ అంజలి (21) అంబులెన్స్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్�
Nalgonda : విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై అకారణంగా దాడి చేసి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన (2027)ను ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్నామని, మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్ల వారీ గణన ఉంటుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన�
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరింది.కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొదటి డ్యూటీ నుంచి కార్మికులు ఆందోళనకు దిగా
కోడలి ఆత్మహత్యకు కారణమైన మామను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం సీఐ రాఘవరావు వెల్లడించారు. నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుక�
ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్లగొండ- హరిత నల్లగొండ సాధ్యమవుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. నల్లగొండ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆదర్శ నగరంగా తీర్�
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ పెంపు దిశగా కృషి చేయాలని మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్�
యూనివర్సిటీ ఉన్నత విద్యా మండలి మేరకు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరపాలని, నిబంధనలు అతిక్రమించిన కళాశాలలపై చర్యలు ఉంటాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూని
జనగణన 2027ను డిజిటల్ విధానంలో నిర్వహించే భాగంగా నల్లగొండ జిల్లా పరిపాలన స్వీయ గణన (Self-Enumeration – SE) ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్వీయ గణన ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంటుంద�
రైతులు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వాడాలని జెనోమిక్స్ సీడ్స్ సంస్థ టీఎస్ఎం సీహెచ్ నాగయ్య అన్నారు. జెనోమిక్స్ సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని బోడంగిపర