నల్లగొండ పట్టణంలో శాంతిని భగ్నం చేయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ప్రజల్లో భద్రతా భావాన్న�
హెల్మెట్ లేని ప్రయాణం చాలా ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ మహాలక్షయ్య అన్నారు. నల్లగొండ పట్టణంలో నో హెల్మెట్– నో డ్రైవింగ్ పై మంగళవారం ప�
గుర్రంపూడ్, మార్చి 21: మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు నగదు బహుమతి అందజేశారు.
నల్లగొండ గడియారం సెంటర్ వద్ద మండుటెండలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకై స్థానిక మంత్రి కార్యాలయం ఇందిరా భవన్ ముట్టడికి యత్నించి అక్కడే బైఠాయించారు.
ఇటుక లారీ ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీ పరిధిలోని వస్రాం తండా వద్ద మ�
Narketpally | నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో అప్పు వసూలు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన శంభులింగం (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Narketpally | నల్గొండ జిల్లా నార్గట్పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండ�
నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది. ఒక ద్విచక్రవాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిని ఢీకొట్టింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి పెద్ద మున్సిపాల్టీగా పేరుపొందిన సూర్యాపేట పట్టణం నేడు సమస్యలతో సతమతమవున్నది. సూర్యాపేట మున్సిపాల్టీ విలీన గ్రామాలతో కలిపి మొత్తం 48వార్డులు ఉండగా ప్రస్తుతం ప్రతీ వార్డులో �
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి జాతర ముగిసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి రథోత్సవము ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేద్దామని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ కార్పొరేషన్ తొలి సమావ�
“ఆయనో బా ధ్యత గల పంచాయతీ కార్యదర్శి. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాల్సిన ఆయనే నిబంధనలకు తూట్లు పొడిచారు. పంచాయతీ నిర్వహణ కోసం చేసిన ఖర్చుల పేరుతో సర్పంచ్ కు తెలియకుండానే నిబంధనలకు విరుద్ధంగ�