లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ 19న నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలో హత్య ఘటన కలకలం సృష్టించింది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్ లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్�
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను చేసి కడుపులోంచి కిలోన్నర కణితిని విజయవంతంగా తొలగించారు. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు, విద్యార్థుల బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డియే కారణమన�
Mother Dairy |మదర్ డెయిరీలో నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బీర్ల ఐలయ్యకు చెక్ పెట్టేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేశారు.
అమ్మాయిలు ధైర్యంగా ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, నల్లగొండ మండల ప్రత్యేకాధికారి రమేశ్, డాక్టర్ అనితారాణి అన్నారు. బుధవారం నల్
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్ల�
నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. దీంతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ పట్టణం మహానగరంగా రూపాంతరం చెందనుంది.
నల్లగొండలోని దేవరకొండ రోడ్డులోని ఒక ఫర్టిలైజర్ దుకాణదారుడు రవాణా చార్జీలతో కలిపి బస్తా యూరియాను రూ.285 నుంచి రూ.295 వెచ్చించి కొనుగోలు చేస్తే రెగ్యులర్గా తన వద్దకు వచ్చే రైతులు కాకుండా ఇటీవల ఆయన దగ్గరకు మ
ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏం ఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అత�
వివిధ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నుండి సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లారు. అయితే