Congress Cold War | నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తున్నది. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు జిల్లా కేంద్రంలోని పలు ప్రాం
యాసంగి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే అత్యధికంగా 96,769 మంది రైతుల నుండి రూ.1,789 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవార�
నల్లగొండ లతీఫ్సాబ్ గుట్టకు రోడ్డుమార్గం కాకుండా గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్లుగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తున్న కాంట్రాక్టర్ను అరెస్టు చే�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వారి విద్యాభ్యాసం, పెళ్లిళ్లు వంటి బాధ్యతలు అ�
ACB Raids | నల్లగొండ: నల్లగొండలోని వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూదద్ను ఏసీబీ అ
NTR Statue | నల్గొండ పట్టణంలో అపశృతి నెలకొంది. ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి మంటలు అంటుకోవడంతో కాలిపోయింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
Miryalaguda | నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
Bus Fire Accident | నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులో హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఓ ప్రైవేటు టావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. కాంటాలు వేసిన ధాన్యాన్ని �
నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నాకాబందీ నిర్వహించారు. నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, నారోటిక్ డాగ్, 200 మంది పోలీసులు పట్టణంలోని పలు కా
నల్లగొండ పట్టణంలో మంగళవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు 10 బృందాలుగా విడిపోయి సతీశ్నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు న�
ఎండలు మండిపోతున్నాయ్.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జనం ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం ఏడుగంటల వరకు వేడిగాలులు తగ్గడం లేదు. పని ప్రదేశాల నుంచి కూలీలు పదిగంటలకే ఇంటిమ�
కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేఖంగా నల్లగొండ మెడికల్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెడికల్ దుకాణాల బంద్ �
నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో సంచలనం సృష్టించిన రుద్రాక్షి సుమలత (45), ఆమె కుమార్తె లావణ్య(23) హత్య కేసును హాలియా పోలీసులు ఛేదించారు. కేవలం ఐదెకరాల భూమిని దక్కించుకోవాలనే దురాశతోనే తల్లీ కూతుళ్ల