ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో సాధారణ ప్రజానీకంలో సవాలక్ష సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేసేవారు లేకపోవడంతో అసలు మా ఓట్లు ఉంటాయా.. పోతాయా అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగ
చిన్నారులకు మంచి ప్రవర్తన అలవర్చడంతో పాటు పాఠశాలలో ఉత్తమ వాతావరణం కల్పించి విద్య పట్ల భయం తొలిగేలా చూడాలి కాని నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్పోరేట్ విద్య సంస్థ 'నారాయణ హై స్కూల్'లో 1వ తరగతి విద్యార్�
భారతదేశంలో ప్రభుత్వ రంగ బీమా రంగ ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం, ఎల్ఐసీ పరిరక్షణ కోసం ఏర్పాటైన అత్యంత పురాతనమైన, అతిపెద్ద ట్రేడ్ యూనియన్ "ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్" (AIIEA) ఆవిర్భావ దినోత్సవ వ
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. రెండో డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య తన వార్డులో ఉన్న సమస్యలను సమావేశంలో స్పష్టంగా బ్యానర్ను ప్రదర్శించారు. సమస్యలను పరిష్కరించాలని �
Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పుకొనే నల్లగొండలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం సీఎం టూర్ సాక్షిగా నేతల మధ్య వీధిపోరు బహిర్గతమైంది. దీంతో సభకు నామమాత్రంగానే జనాలు తరలిరాగా, ప్రాంగణం�
నల్లగొండ జిల్లాలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పేరిట సీఎం రేవంత్రెడ్డి టూర్ ఆదివా రం గందరగోళంగా సాగింది. కీలకనేతల అలకలు, ఆగ్రహావేశాల మధ్య ముఖ్యమంత్రి తన పర్యటనను కొనసాగించారు. ముందుగా హ్యా మ్ రోడ్ల శంకుస
సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల జిల్లాకు ఒరిగింది ఏంటని, దేని కోసం ఆయన వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నల్లగొండలో
జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అంతా నిరుత్సాహమే కనబడింది. నల్లగొండకు రెండోసారి వచ్చిన సీఎం సభలో జనం లేక ప్రాంగణమ�
Nalgonda | నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది. సీఎం పర్యటనతో పాటు హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్అండ్బీ శాఖ చేసిన పత్రికా ప్రకటనల్లో శాసన మండలి చైర్మన్ గుత్త�
Nalgonda | సీఎం రేవంత్ రెడ్డి నల్గగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల ముందస్తు అరెస్టులకు దిగారు. నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి చ�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లా పర్యటనకు రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.13వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హ్యామ్రోడ్ల పథకానికి సంబం�
నల్లగొండ పట్టణ శివారు సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో సంచలం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యలు వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే మృతురాలి అక్క అల్లుడు ఒక్కడే చేశాడని,
నల్లగొండ పట్టణ శివారు సాగర్రోడ్డులోని తెలంగాణకాలనీలో సంచలనం సృష్టించిన నాలుగు హత్యలు ఒక్కడే చేశాడని ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. నిందితుడితోపాటు సహకరించిన భార్య, స్నేహితుడు, బంగారు వ్యాపారిని అ�
నల్లగొండ పట్టణ శివారులో కలకలం రేపిన ఒకే కుటుంబంలోని నలుగురి హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. తల్లి పేరున ఉన్న తన తండ్రి ఆస్తి కోసమే హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి హత్యకు పథకం రచించినట్లు పోలీసు�