సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడితే క్రిమినల్ కేసులు
నమోదు చేస్తామని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శనివారం చిట్యాల మండలంలోని రహదారిపై వెలి
జాతీయ సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలకు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కుంచం రాకేశ్, గోగుల అఖిల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నల్లగొండ హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి కూతురు శ్రీనివాస్ రెడ్డి, ఇమామ్ �
నల్లగొండ జిల్లాలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురువనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ పట్టణంలోని లతీఫ్సాబ్ ఘాట్రోడ్డు పనులను అధికారులు గురువారం భారీ బందోబస్తు నడుమ ప్రారంభించారు. లతీఫ్సాబ్ దర్గాకు, బ్రహ్మంగారి గుట్ట ప్రాంతాలకు మునుగోడు బైపాస్ 3 కిలోమీటర్ల దూరం ఘాట్ రోడ్డు
జాతీయ రహదారి 565 నిర్మాణంలో నల్లగొండ పట్టణంలో పాట్లు, ఇండ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు సరైన న్యాయం చేయాలని, మార్కెట్ విలువ ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. గురువారం నల్లగ
‘కృష్ణానది పరీవాహకం లో చేపల వ్యాపారం కోసం ఇతర ప్రాం తాల నుంచి వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మందితో కూడిన ముఠా ను అరెస్టు చేశాం. వెట్టిచాకిరీ చేస్తున్న 36 మందికి విముక్తి కల్పించి వెంటనే వారి సొ�
గత కొంతకాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో చేపల వ్యాపారం కోసం ఇతర ప్రాంతాల నుండి వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్న 8 మందితో కూడిన ముఠాను అరెస్టు చేసి, వెట్టి చేస్తున్న 36 మందికి విముక్తి కల్పించి వారి సొంత ప్
నల్లగొండ జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐజీ ఉత్తర్వుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంబంధిత ఎస్ఐలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నల్లగొండ ఎస్పీ శరత చంద్ర పవార్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరి
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) వ్యవస్ధాపక దినోత్సవం, టాపర్స్కు గోల్డ్ మెడల్ పంపిణీ ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. శుక్రవారం క
బనకచర్లపై కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉందని, ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డ�