ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి నాఫ్స్కాబ్ (నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్) డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు నాఫ్స
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమడే హోటల్స్, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు పి.స్వాతి, నిమ్మల శివశంకర్రెడ్డి అన్నారు.
ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో నుంచి బంగారు పుస్తెలను ఎత్తుకెళ్తున్న అన్నతమ్ముళ్లను అరెస్టు చేసి వారి నుంచి 19.5 తులాల బంగారం, నాలుగు బైక్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని ర
అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయడంతో పాటు 75 శాతం హాజరు ఉండేలా చూడాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సి
శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad) రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున�
క్షయ (టీబీ)ను జిల్లా నుంచి పూర్తిగా నిర్మూలించి టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మిర్యాలగూ డ రై�
అధికారుల చేతులు తడిపి ఖాజీరామారంలో అక్రమ వెంచర్ ఏర్పాటు అని ఇటీవల నమస్తే తెలంగాణ దినపత్రిక జిల్లా పేజీలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు.
అరుదైన జబ్బుతో బాధపడుతున్న మహిళకు ప్రపంచ స్థాయి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ రంగ సంతోష్ కుమార్ తెలిపారు. గుర�
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని స
క్యాబినేట్ సమావేశంలోనే ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ , 42 శాతం బీసీ రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ప్రతినిధు�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు అలాగే మిగతా అన్ని రకాల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ డిమాండ్ చే�
Nalgonda : ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలకు చెంది�
పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తాసీల్దార్ జావేద్ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖలో జావేద్ డీటీగా విధులు నిర్వహిస్తున్నాడు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఐసెట్-2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెంది వడ�