విద్యార్థులు సబ్జెక్టు నైపుణ్యాలతో పాటు జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలని నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీనివాసరాజు అన్నారు. కళాశాల రసాయనశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి
శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. పచ్చని తోరణాలతో శోభాయమానంగా ఆలయాలను అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్�
సమాచారం అందిన వెంటనే స్పందించి వేగంగా విచారణ చేసి తమ నిబద్ధతను చాటిచెప్పి ప్రశంసలందుకున్నారు నల్లగొండ టూటౌన్ పోలీసులు. గురువారం ఉదయం నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ షకీనా అనే మహిళ..
నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం కనగల్ మ�
నల్లగొండ పట్టణంలో శాంతిని భగ్నం చేయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ప్రజల్లో భద్రతా భావాన్న�
హెల్మెట్ లేని ప్రయాణం చాలా ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ మహాలక్షయ్య అన్నారు. నల్లగొండ పట్టణంలో నో హెల్మెట్– నో డ్రైవింగ్ పై మంగళవారం ప�
గుర్రంపూడ్, మార్చి 21: మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు నగదు బహుమతి అందజేశారు.
నల్లగొండ గడియారం సెంటర్ వద్ద మండుటెండలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకై స్థానిక మంత్రి కార్యాలయం ఇందిరా భవన్ ముట్టడికి యత్నించి అక్కడే బైఠాయించారు.
ఇటుక లారీ ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీ పరిధిలోని వస్రాం తండా వద్ద మ�
Narketpally | నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో అప్పు వసూలు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన శంభులింగం (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Narketpally | నల్గొండ జిల్లా నార్గట్పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండ�
నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది. ఒక ద్విచక్రవాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిని ఢీకొట్టింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి పెద్ద మున్సిపాల్టీగా పేరుపొందిన సూర్యాపేట పట్టణం నేడు సమస్యలతో సతమతమవున్నది. సూర్యాపేట మున్సిపాల్టీ విలీన గ్రామాలతో కలిపి మొత్తం 48వార్డులు ఉండగా ప్రస్తుతం ప్రతీ వార్డులో �