రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రోజు సెప్టెంబర్ 17. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సం�
పదేండ్ల బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు మంగళవారం సంచనల తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏండ్ల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే బాధి
సమాజంలో ఇంజినీర్లది కీలక పాత్ర అని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బండారు ప్రసాద్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నల్లగొండ క్రెడాయ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ను సోమవారం సముద్రా ఇన
Health camp | బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శనివారం మండలంలోని గన్యానాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక సహకారంతో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా వ
నల్లగొండ మండలంలో పీఏసీఎస్ గొల్లగూడ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలో రైతు వేదికలో యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ అధికారులు ముందు రోజు ప్రకటించడంతో రైతులు తెల్లవారేసరికి రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున క�
నల్లగొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ మాజీ శాస�
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొం డ జిల్లా మత్స్యశాఖ అధికార చరితా రెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కలెక్టరేట్ సముదాయంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో రూ.20వేల లం
మేమెంతో మాకంత వాటా.. చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్�