నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని కొత్తపేట తండాకు చెందిన సాయిసిద్ధును కులం పేరుతో తిట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరపాలని ఎస్ట�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి తెలిపారు. గురువార
తుంగతుర్తిలోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు యూరి యా కోసం బారులు తీరా రు. పలువురు రైతులు మాట్లాడుతూ రోజులు తరబడి కుటుంబంతో సహా యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశార
ఓ యువకుడు యూరియాపై ప్రశ్నిస్తే విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ వాడపల్లి ఎస్సై శ్రీకాంత్రెడ్డిపై పలు దిన పత్రికల్లో బుధవారం నిరాధార కథనాలు వెలువడ్డాయని, ఆ కథనాలు ప
రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తుండని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెబితే పోలీసులు అక్రమ క�
KTR | నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టార�
Heavy Rains | రాష్ర్టాన్ని వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని, దానికి అనుబంధంగా మరో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో
KTR | రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ వల్ల నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హైద
యూరియా కొరత మరో మహిళా రైతు ప్రాణాలను తీసింది. లైన్లో నిల్చొని గాయాలపాలై 8 రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నద�
నల్లగొండ: యూరియా కోసం పడిగాపులు కాసిన మహిళా రైతు ప్రాణాలు విడిచింది. అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు పాతులోతు దస్సి(55) వారం క్రితం రైతు వేదికలో యూరియా కోసం వరుసలో నిలబడింది.
అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరినొకరు తిట్టుక
రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రోజు సెప్టెంబర్ 17. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సం�
పదేండ్ల బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు మంగళవారం సంచనల తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏండ్ల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే బాధి