కోరిన కోర్కెలు తీర్చే శ్రీరేణుకా ఎల్లమ్మ. జమదగ్ని మహర్షి 24వ వార్షిక కల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత�
నల్లగొండ పట్టణ శివారులోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో కలకలం రేగింది. కుటుంబ సభ్యులంతా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పాటు రక్తపు మరకలు ఉండటం, గేటుకు బయటి నుంచే తాళం �
Suicides | నల్లగొండ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమ
Madgulapally : అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెట్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం, తాగునీటి సరఫరా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేంద
మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అకడికకడే మృతి చెం దగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ గోపాల్రావు కథనం ప్రకారం..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలే
పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడకు చెట్లే ఆధారమని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువా రం జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ, డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర�
Revanth Reddy | నల్లగొండ జిల్లా కనగల్లో ఈ నెల 17న జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సీఎం పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దయ్యిందా అనే చర్చ నడుస్తోంది.
రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన�
తెలంగాణలో ఎం బీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ ఐసెట్-2026 ఫలితాలు శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో విడుదల చేశారు.
ఇటీవల నల్లగొండ పట్టణంలో తెల్లవారుజామున జరిగిన శివసత్తి బోద్ సాయికుమార్ హత్య కేసులో నిందితులను పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు నిం�
ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.7.71 లక్షల నగదు, మూడు బైక్లు, రెండు కట్టర్లు, నాలుగు పానాలు, హ్యాండ్ గ్లౌజెస్ స్వాధీనం చేసుకొని, రిమాండ్క�