ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా ఆయా పాఠశాలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ 6 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన బడిబాటలో ఉమ్మడి నల్లగొండ జ�
కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దాన్ని నిరసిస్తూ జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయ్రపదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరా�
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్ సోల్జర్గా పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలోన�
చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన చిమట ముత్తయ్య యాదవ్ బీసీ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా మంగళవారం నియామక ఉ�
నల్లగొండ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 26లోగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ మంగళవా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకం పేదోడికి కలగానే మిగులుతుంది. పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలని ఓ మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇం�
యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకుని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ
జిల్లా కేంద్రంలోని గిరిజన విద్యార్థి వసతి గృహంలో ప్రవేశాల కోసం శుక్రవారం స్థానిక గిరిజన వసతి గృహం ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి చత్రునాయక్ సమక్ష�
నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఆర్పీ రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల నోటీస్ బోర్డులో పొందుపర్చిన వివరాలను, కోర్స
నల్లగొండలోని డైట్ ప్రాంగణంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ఈ నెల 21న విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్యాల పాపయ్య గురువారం తెలిపారు. బీఈడీ, డీఈడీ చదువుతున్న విద్యార్
శరీరం, మనస్సు క్రోడీకరించడమే యోగా అని ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియో డాక్టర్ తయ్యాబా కౌసర్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణం ఎస్ఎల్బీసీలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో యోగా మాస ఉత్సవాల సందర్భంగా
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున డీఈఓ భిక్షపతికి మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వినతిపత్రం అందజ�