రైతులకు యూరియాను అందజేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ నల్లగొండ మండల సీనియర్ నాయకుడు గుండెబోయిన జంగయ్య యాదవ్ అన్నారు. గురువారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
విశ్వ లింగాయత్ ట్రస్ట్ వారి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నల్లగొండలోని సావర్కర్ నగర్లో గల శ్రీ బసవేశ్వర భవన్లో వీర శైవ లింగాయత్ లింగ బలిజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమ�
ప్రముఖ విద్యావేత్త, సాహితీ అభిలాషకులు, నల్లగొండ పట్టణ ప్రముఖుడు కొండకింది చిన వెంకట్రెడ్డి మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ�
నల్లగొండ పట్టణానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్ ఇసుక బుక్ చేశాడు. వెంటనే అతనికి సక్సెస్ఫుల్ బుకింగ్ అంటూ ట్రాక్టర్ నెంబర్తో పాటు డ్రైవర్ నెంబర్తో కూడిన మెసేజ�
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ మండలంలో ఉత్సవ నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు సూచించారు. శనివారం సాయంత్రం �
సంవత్సరాలు గడిచినా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని, అసంపూర్తిగా వదిలేసిన కాల్వల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరార
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముం దుకు సాగి, త్యాగాల నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక�
నల్లగొండ పట్టణంలో గం జాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పది మంది యు వకులను ఆరెస్టు చేసి వారి నుంచి 1.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు.
తిరుమలగిరి మండలంలో సోమవారం అర్ధ్దరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందుల పడ్డారు.
నల్లగొండ జిల్లా మంత్రులు కావాలనే ఏఎమ్మార్పీని ఎండబెట్టి రైతులను ఆగం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ‘రైతులకు వద్దకు పోదాం.. పానగల్ ఉదయ సముద్రం కట్ట మీద చర్చ పెడదాం. కేసీఆర్ ఉండగా
1962 సంవత్సరంలో రేజాంగ్ల అనే ప్రాంతంలో ఇండియా-చైనాల మధ్య జరిగిన యుద్ధంలో 1,300 మందిని హతమార్చి, తర్వాత 120 మంది యాదవ యుద్ధ వీరులు వీరమరణం పొందిన వీరులకు గుర్తింపుగా "యాదవ రెజిమెంట్" ప్రకటించాలని అఖిల భారత యాదవ మహ�
తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హశం అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబ