ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఒక్క జూలై నెలలో 90 కేసుల్లో 106 మంది బాల కార్మికులను రెస్క�
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో నేత్రదానాలు చేసిన 157 మందికి, అలాగే శరీర దాతలు నలుగురికి ఘన నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు �
నాగార్జునసాగర్ జలాశయానికి (Nagarjuna Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఎగువ నుంచి 2,56,453 క్యూసెక్కుల వరద వస్తుం
నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వేదికలపై అలాయ్ బలాయ్, నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అని చేసుకునే పొగడ్తలన్నీ ఉత్తవేనా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడుప�
నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ భానూరి మంజుల
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి కోసం ఓ తల్లి చిన్నారిని వదిలేసింది. నల్లగొండలోని పాతబస్తీకి చెందిన ఒక యువకుడికి హైదరాబాద్కు చెందిన నవీనతో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది.
నల్లగొండ మండలం సూరారంలో పదేండ్ల కింద కొన్న భూమిపై అమ్మిన వ్యక్తి అడ్డం తిరిగాడు...ఆయనకు వత్తాసు పలికిన ఓ అధికార పార్టీ నేత అమ్మిన భూమిలో కొంత అయినా తిరిగి ఇవ్వు లేదా ఎంతోకొంత ధర కట్టివ్వమని డి మాండ్...
Instagram | ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కొడుకునే కాదనుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మహిళ.. ఐదేళ్ల కుమారుడిని అనాథగా బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది.
సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడితే క్రిమినల్ కేసులు
నమోదు చేస్తామని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శనివారం చిట్యాల మండలంలోని రహదారిపై వెలి
జాతీయ సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలకు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కుంచం రాకేశ్, గోగుల అఖిల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నల్లగొండ హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి కూతురు శ్రీనివాస్ రెడ్డి, ఇమామ్ �
నల్లగొండ జిల్లాలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురువనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.