ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తృతీయ బహుమతి లభించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్�
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించింది. శాసనమండలి చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి, కోట్ల వె�
హకింపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుండి ఆన్లైన్లో tqss.telangana.gov.in వెబ్సైట్కి లాగిన్ అయి విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలన�
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. జేఏసీ కార్యచరణలో భాగంగా నల్లగొండ మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడ�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీ గురుకులల్లో అక్రమంగా, కనీసం విద్యార్హతలు లేకుండా హైదరాబాద్లోని వీఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడిన ల్యాబ్ అటెండర్లు, అటెండర్లను తక్షణమే తొలగించాలని �
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘టీజీఐసెట్'-2025 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహిస్తుండగా తొలి రోజు సజావుగా ము�
చేపల పండుగగా నిర్వహించే మృగశిర కార్తె రానే వచ్చిం ది. ప్రతిఏటా జూన్లో వచ్చే ఈ పం డుగ సందర్భంగా చేపలకు విపరీతమై న డిమాండ్ ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడమనేది ఆనాదిగా వస్తున్నది.
పాఠకులకు అర్థమయ్యేలా రచనలు చేయడం హర్షనీయమని జాతీయ ఉత్తమ సినీ విమర్శకులు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలోని సమావేశ మందిరంలో డాక్టర్ తండ
సోషల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసిందని, ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు.
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారులను శుక్రవారం ఉదయం ఏటూరునాగారంలోని (Eturnagaram) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో వాకర్స్ అసోసియేషన్ తరపున సన్మా�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల -చర్లపల్లి, నల్లగొండలో 2025-26 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పవిత్రవాణి కర్ష తెలిపారు.
విద్యుత్ శాఖలో (Electricity Department) అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సి పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ మంజూరు కాలేదు. దీంతో ఎక్కడ ఏ చిన్న మరమ్మత్తు చేయాలన్నా.. అదనపు ట్రాన్స్ఫార్మ
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, మానవ మనగడకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు �
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మే 14న ప్రారంభమైన డిగ్రీ పలు సెమిస్టర్స్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 114 మంది విద్యార్థులు