నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు లబిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.వి ప్రసాద్ అన్నారు. నల్లగొండకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజిరెడ్డి అత్త కొండ సుశీలమ్మ అకాల మరణం పొ�
నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, కావునా ప్రతి ఒక్కరూ యోగా ధైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు అన్నారు. సోమవారం యోగా డే పోస్టర్ను ఆ�
లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. రాజీపడిన కేసుల్లో అప్పీలు ఉండదని, ఇదే అంతిమ తీర్పు అవుతుందని తెలిపారు. శనివారం న�
రిటైర్డ్ విద్యాధికారి, దివంగత పాదూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఎనలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని చంద్రగిరి విల్లాస్లో పాదూరి శ్రీనివాస్రెడ్డి �
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు అందించాల్సిన పెండింగ్ 5 డీఏలు, పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్�
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి పడమర వైపు ఉన్న 4 దుకాణాల అద్దెకు అలాగే కొబ్బరి చిప్పలను సేకరించుటకై ఈ నెల 16న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ
తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రముఖ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, ప్రముఖ న్యాయవాది పృధ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణను ఈ శనివారం (14 -6- 2025) నాడు హైదరాబాద్, నాంపల్లిలోని శ్రీ సురవర�
నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్నకు గురైన ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 7 గంటల్లో చేధించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్�
నల్లగొండ పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని కాలనీల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కార్�
వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళ నుంచి బాలుడిని గుర్తుతెలియని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మ�
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఈఓగా అంబటి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.