కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జయరామయ్య తెలిపారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఏల్లమ్మ ఆలయ 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 వరకు కొనసాగనున్నాయి. రేణుక ఎల్లమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే దేవ�
టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నల్లగొండ జిల్లా నాయకుడు ఆవుల సంపత్కుమార్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మన�
నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సైదులు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులకు ఎస్ఐ విష్ణుమూర్తి కౌన్సిలి�
నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన నాల్గొవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో 14 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్ప
షీర్డి వెళ్లివస్తూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని హుస్నాబాద్ జిల్లాలో జరిగింది.
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. నల్లగొండకు చెందిన ఉపాధ్యాయుడు, ప్�
పల్లెల్లో చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. కాకతీయుల కాలం నాటి చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువు�
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ�
Nalgonda Rains | నల్లగొండ, మే 30: నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఆయా ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సాయంత్రం సమయంలో గంట పాటు వర్షం కురవగా ఆయా మండలాల్లో సైతం మోస్తారు వర్షం నుంచి సాధారణంగా పడింది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిగ్రీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో గురువారం 38 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పా�
బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో బీ�