అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన సహకార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సాధించిన విజయాలపై నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జాతీయ సెమినార్ జరునుంది.
రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. రేపటి సెక్రటేర
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి వివిధ సబ్జెక్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సమ్రుదాల ఉ�
ఓ మహిళ.. తమ గ్రామానికి చెందినవాడే కదా అని.. ఓ ఆర్ఎంపీ డాక్టర్ను నమ్మింది. సాయం కోసం ఫోన్ చేసింది. అదే ఆసరాగా చేసుకున్న ఆ దుర్మార్గుడు.. ఆమెకు గడ్డి మందు ఇంజెక్షన్స్ ఇచ్చి, మళ్లీ నీళ్లలో కలిపి తాగించాడు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలామంది అర్హులకు అందడం లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేమీ తెలియదని సమాధానం చెబుతున�
ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ వీర్లపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్ట పరచడంలో టీఎస్ యూటీఎఫ్ సంఘ సభ్యులు ముందుండాలని, సంఘ ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలల్లో స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని ట
బాల సాహితీ రత్న పెండెం జగదీశ్వర్ బాల సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయమని ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ అన్నారు. నల్లగొండ ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగ�
పదో తరగతి పూర్తైతే చాలు పట్ణణాలు, నగరాలకు గ్రామాల్లోని విద్యార్థులు పయనం కావాల్సిందే. అపుడే ఇంటర్, ఇతర ఉన్నత విద్య అందేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. స్థానికంగానే ఇంటర్మీడియేట్ కోర్సులు అందుబాటులో�
జిల్లాలో రైతులను, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసగాళ్లు షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అంటూ అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వా
నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన సంకూరి వెంకట నారాయణ మున్నూరు కాపు యువత నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ శుక్రవారం నియామక ఉత్తర్వులను