యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకుని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ
జిల్లా కేంద్రంలోని గిరిజన విద్యార్థి వసతి గృహంలో ప్రవేశాల కోసం శుక్రవారం స్థానిక గిరిజన వసతి గృహం ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి చత్రునాయక్ సమక్ష�
నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఆర్పీ రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల నోటీస్ బోర్డులో పొందుపర్చిన వివరాలను, కోర్స
నల్లగొండలోని డైట్ ప్రాంగణంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ఈ నెల 21న విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్యాల పాపయ్య గురువారం తెలిపారు. బీఈడీ, డీఈడీ చదువుతున్న విద్యార్
శరీరం, మనస్సు క్రోడీకరించడమే యోగా అని ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియో డాక్టర్ తయ్యాబా కౌసర్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణం ఎస్ఎల్బీసీలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో యోగా మాస ఉత్సవాల సందర్భంగా
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున డీఈఓ భిక్షపతికి మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వినతిపత్రం అందజ�
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు లబిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.వి ప్రసాద్ అన్నారు. నల్లగొండకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజిరెడ్డి అత్త కొండ సుశీలమ్మ అకాల మరణం పొ�
నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, కావునా ప్రతి ఒక్కరూ యోగా ధైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు అన్నారు. సోమవారం యోగా డే పోస్టర్ను ఆ�
లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. రాజీపడిన కేసుల్లో అప్పీలు ఉండదని, ఇదే అంతిమ తీర్పు అవుతుందని తెలిపారు. శనివారం న�
రిటైర్డ్ విద్యాధికారి, దివంగత పాదూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఎనలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని చంద్రగిరి విల్లాస్లో పాదూరి శ్రీనివాస్రెడ్డి �
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు అందించాల్సిన పెండింగ్ 5 డీఏలు, పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్�
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజ