నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో ఓ వ్యక్తిని నరికి చంపేశారు. రామగిరి ప్రాంతంలోని గీతాంజలి కాంప్లెక్స�
అకాల వర్షం అన్నదాతకు నష్టం మిగిల్చింది. గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మామిడి, మొక్క జొన్న, ఉద్యానం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ పవన్కుమార్, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్
నల్లగొండ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి మేడికొండ వాగు ద్వారా డిండికి తరలించి సాగు నీళ్లు ఇవ్వవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి, కమీషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుం�
ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జ�
ఉమ్మడి పాలమూరు జిల్లా లో నీటి వనరు అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించుకుపోతుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పాలకులకు పట్టింపు లేకుండా పోయి�
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా ల్లో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. సూర్య�
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్ముల్) చైర్మన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు గూడ మధుసూదన్ రెడ్డిపై ఆవిశ్వాసం తీర్మానం తప్పేలా లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామంలో ఎండిన పొలాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార�
ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జ�
KCR | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.
నల్లగొండలోని (Nalgonda) ఓ బిర్యాని సెంటర్లో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజాము హైదరాబాద్ రోడ్డులోని పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న హాట్ బకెట్ బిర్యాని సెంటర్లో భారీ పేలుడు సంభవించింది.
ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్ర�