నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి పడమర వైపు ఉన్న 4 దుకాణాల అద్దెకు అలాగే కొబ్బరి చిప్పలను సేకరించుటకై ఈ నెల 16న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ
తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రముఖ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, ప్రముఖ న్యాయవాది పృధ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణను ఈ శనివారం (14 -6- 2025) నాడు హైదరాబాద్, నాంపల్లిలోని శ్రీ సురవర�
నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్నకు గురైన ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 7 గంటల్లో చేధించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్�
నల్లగొండ పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని కాలనీల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కార్�
వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళ నుంచి బాలుడిని గుర్తుతెలియని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మ�
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఈఓగా అంబటి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తృతీయ బహుమతి లభించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్�
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించింది. శాసనమండలి చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి, కోట్ల వె�
హకింపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుండి ఆన్లైన్లో tqss.telangana.gov.in వెబ్సైట్కి లాగిన్ అయి విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలన�
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. జేఏసీ కార్యచరణలో భాగంగా నల్లగొండ మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడ�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీ గురుకులల్లో అక్రమంగా, కనీసం విద్యార్హతలు లేకుండా హైదరాబాద్లోని వీఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడిన ల్యాబ్ అటెండర్లు, అటెండర్లను తక్షణమే తొలగించాలని �
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘టీజీఐసెట్'-2025 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహిస్తుండగా తొలి రోజు సజావుగా ము�
చేపల పండుగగా నిర్వహించే మృగశిర కార్తె రానే వచ్చిం ది. ప్రతిఏటా జూన్లో వచ్చే ఈ పం డుగ సందర్భంగా చేపలకు విపరీతమై న డిమాండ్ ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడమనేది ఆనాదిగా వస్తున్నది.
పాఠకులకు అర్థమయ్యేలా రచనలు చేయడం హర్షనీయమని జాతీయ ఉత్తమ సినీ విమర్శకులు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలోని సమావేశ మందిరంలో డాక్టర్ తండ
సోషల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసిందని, ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు.