రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా నకిరేకల్ పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గత మూడు రోజులుగ�
మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై అధికారులపై విచారణ కొనసాగుతుంది. లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్(సిఎస్) సి.గోపాల్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ (డీఓ) ర
BRSV | ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ నేతలను శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీసు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చరిత్రను మరిచిపోకుండా భవిష్యత్ తరలాలకు అందేలా ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని నల్లగొండ వన్టౌన్ సీఐ ఏ.రాజశ�
‘కండ్ల ఎదుట ఎండిన వరి చేలను చూసి దుఃఖంలో మునిగిన రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు దన్నుగా నేనుంటా’నంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నదాతలకు భరోసానిచ్చారు.
నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
ఓవైపు నీళ్లు లేవు.. మరోవైపు లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించడానికి నకిరేకల్ మాజీ ఎమ్మె�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు నల్లగొండ పట్టణంలో గురువారం ఘనంగా జరిగాయి. నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన సతీమణి కంచర్ల రమాదేవి, బీఆర్ఎస్ పట్టణ �
రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు నీళ్లు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మాడ్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండడంతో రైతులు ఆందో
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ మండల పరిధిలోని దోమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పి.ఆర్ ఫౌండే�
మహాత్మా గాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో నూతన �
సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయి, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి కార�