రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారులను శుక్రవారం ఉదయం ఏటూరునాగారంలోని (Eturnagaram) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో వాకర్స్ అసోసియేషన్ తరపున సన్మా�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల -చర్లపల్లి, నల్లగొండలో 2025-26 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పవిత్రవాణి కర్ష తెలిపారు.
విద్యుత్ శాఖలో (Electricity Department) అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సి పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ మంజూరు కాలేదు. దీంతో ఎక్కడ ఏ చిన్న మరమ్మత్తు చేయాలన్నా.. అదనపు ట్రాన్స్ఫార్మ
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, మానవ మనగడకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు �
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మే 14న ప్రారంభమైన డిగ్రీ పలు సెమిస్టర్స్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 114 మంది విద్యార్థులు
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జయరామయ్య తెలిపారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఏల్లమ్మ ఆలయ 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 వరకు కొనసాగనున్నాయి. రేణుక ఎల్లమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే దేవ�
టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నల్లగొండ జిల్లా నాయకుడు ఆవుల సంపత్కుమార్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మన�
నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సైదులు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులకు ఎస్ఐ విష్ణుమూర్తి కౌన్సిలి�
నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన నాల్గొవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో 14 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్ప
షీర్డి వెళ్లివస్తూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని హుస్నాబాద్ జిల్లాలో జరిగింది.
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. నల్లగొండకు చెందిన ఉపాధ్యాయుడు, ప్�