షీర్డి వెళ్లివస్తూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని హుస్నాబాద్ జిల్లాలో జరిగింది.
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అన్నారు. నల్లగొండకు చెందిన ఉపాధ్యాయుడు, ప్�
పల్లెల్లో చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. కాకతీయుల కాలం నాటి చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువు�
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ�
Nalgonda Rains | నల్లగొండ, మే 30: నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఆయా ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సాయంత్రం సమయంలో గంట పాటు వర్షం కురవగా ఆయా మండలాల్లో సైతం మోస్తారు వర్షం నుంచి సాధారణంగా పడింది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిగ్రీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో గురువారం 38 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పా�
బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో బీ�
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జమాల్ ఖాద్రి తండ్రి, లతీఫ్ సాహెబ్ దర్గా మూతవలి జనాబ్ రషీద్ అలీ ఈ రోజు ఉదయం మరణించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూప�
కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. సాధారణంగానే గ్రూపులు కడుతుంటా రు. ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో డిగ్రీ పరీక్షల్లో సోమవారం జరిగిన ఆరో సెమిస్టర్ లో 13 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడగా డీబార్ చేసినట్లు ఎంజీయూ పరీక్ష
పిల్లలు లేని దంపతుల కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాలతో ఏర్పాటు చేసిన జననీ యాత్రను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అ�
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో పనులు మంజూరై పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే చేపట్టాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించిన �
పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ కేటాయించి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న కోచింగ్ సెంటర్లకే నిధులివ్వకుండా ఎత్తివేసే ది�