నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని సన్న, చిన్న కారు రైతులు పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ విజయభాస్కర్ అన్నారు. ఇందుకు సబంధించిన వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు.
ఈ నెల 25న నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహించే గ్రామ పాలనాధికారుల స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెల�
ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగు, అ�
రానున్న మూడు రోజులపాటు సాధారణ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లా నుండి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పెన్నా అనంతరామ శర్మ అని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ �
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం కలిశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
స్నేహపూర్వక వాతావరణంలో బోధనాభ్యాసన ప్రక్రియ జరిగినప్పుడే విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులు వెలికి తీయవచ్చునని, ఆ దిశగా ఉపాధ్యాయులు నిరంతరం సబ్జెక్టులో వచ్చే నూతన మార్పులకు అనుగుణంగా మెలుకులు నేర్చ�
నల్లగొండ జిల్లా దేవరకొండలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల గణిత అధ్యాపకుడు చెరుకు నాగరాజు రచించిన మాథ్స్ ఫర్ ఆల్ పుస్తకాన్ని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మంగళ�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన 18 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు �
కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు మట్టి దందా నడుస్తున్నది. కొందరు అక్రమంగా పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ మట్టికి దూరాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చ�
ఈ నెల 17న నల్లగొండ జిల్లా నకిరేకల్లోని వీటి కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్దురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కొలను