వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా చివరికి 19 మంది బరిలో నిలిచారు. ఈ నెల 11న చేపట్టిన స్క్రూటినీలో తండు ఉపేందర్ అనే అభ్యర్థి నామినేషన్ ఫ�
సాగు నీరు లేక జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడ
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ �
వాతావరణ మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండకాలం వానలు, వానకాలంలో ఎండలు, శీతాకాలం పరిస్థితుల్లో మార్పు లు వంటివి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు జాతర (Cheruvugattu Jatara) అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. పార్వతీ సమేత జడల రామేలింగేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న
ఇంటెలిజెన్స్ వర్గాలు ఉమ్మడి నల్లగొండకు చెందిన ఓ అడిషనల్ ఎస్పీ అవినీతి బాగోతాన్ని రెడ్హ్యాండెడ్గా బయటపెట్టగా.. విషయం బయటికి పొక్కకుండా సదరు ఏఎస్పీని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసినట్టు విశ్వసనీయ సమాచా�
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రభుత్వ వైద్యం మసకబారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసింది.
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు నెల రోజులుగా వెలగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ నుంచి జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పట్టణంలోని
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా నల్లగొండ శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వద్ద పోలీసులు అత్యుత్సా హం ప్రదర్శించారు. రైతు మహాధర్నా కోసం మంగళవారం ఉదయం నల్లగొం డ ప�
నల్లగొండ పట్టణం గులాబీ వర్ణమైంది. వాడవాడనా గులాబీ జెండాలు, తోరణాలు రెపరెపలాడాయి. కేటీఆర్ దారిపొడవునా గులాబీ పూల వర్షం కురిసింది. మొత్తంగా కేటీఆర్ రైతు మహాధర్నా విజయవంతమైంది. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చి�
రాష్ట్రంలో పదేం డ్ల అభివృద్ధిని ఏడాదిలోనే విధ్వంసం చేసిన రేవంత్రెడ్డి పాలనను ఎండగట్టి, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ల పక్షాన రంగంలోకి దిగా�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు మోసాలపై మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.