కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు మట్టి దందా నడుస్తున్నది. కొందరు అక్రమంగా పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ మట్టికి దూరాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చ�
ఈ నెల 17న నల్లగొండ జిల్లా నకిరేకల్లోని వీటి కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్దురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కొలను
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
అసంఘటిత రంగ కార్మికులకు అనేక న్యాయ చట్టాలు ఉన్నాయని, వాటిని పటిష్టంగా అమలు పరచడంలో కార్మిక శాఖ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పి. పురుషోత్తమరావు అన్నారు.
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్లగొండ డీఈఓను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన త్యాగదనుడని సీపీఎం నల్లగొండ
నిడమనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. స్టోర్ రూమ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి �
నల్లగొండ మండలంలోని అన్నేపర్తి 12వ బెటాలియన్లో తెలంగాణ పోలీస్ శాఖ, అత్మహత్యల నివారణ '' కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె.వీరయ్య కార్యక్రమాన్న�
రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ
నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్కలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 11 నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు సుమారు 500 ఇండ్లలో తనిఖీలు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణీ సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యా
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.14.66 లక్షల �
తీవ్ర అస్వస్థతకు గురై నల్లగొండలోని ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్త, తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందినం తగుళ్ల వెంకన్నను గురువారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భ�
యువతిపై దాడి చేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేలు జరిమానా విధించింది. నల్లగొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు మూడో అదనపు న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ బుధవారం శిక్ష ఖరారు