తెలంగాణలోని ఒక గ్రామం 2025 జనవరిలో ప్రవేశించిన వేళ ఏ విధంగా ఉందనే కథనం ఇది. ఆ ఊరు నల్లగొండ జిల్లాలోనిది. కొన్ని కారణాల వల్ల పేరు రాయటం లేదు. అక్కడ కొద్దిరోజులు గడిపిన మీదట గమనించిన విషయాలివి. ఇది అన్ని విషయాల �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. నల్లగొండలోని క్లాక్టవర్ వేదికగా మోగనున్న జంగ్
అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించి అందలమెక్కిన తర్వాత అన్నదాతలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉమ్మడి జిల్లా రైతాంగం సిద్ధమైంది. రైతు మహా ధర్నా ప�
రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్ కమిటీ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 మంది రైతులు బలవన్మరణాలకు పాల్�
రైతులకు అది చేస్తం.. ఇది చేస్తం..అని గొప్పగా ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతను అరిగోస పెడుతున్నది. కొత్తగా ఏమీ చేయకపోగా.. గతంలో సమర్థంగా అమలైన పథకాలకు కూడా పాతర పెట్టింది.
నాడు భూమికి పచ్చని రంగేసినట్లు పంట పొలాలు.. అంతటా జల సవ్వడులు.. నిండు కుండలా చెరువులు.. సర్కారు సాయం.. సరిపడా ఎరువులు.. రైతుల మోముల్లో ఆనందాలు.. కానీ.. నేడు.. విడువని కాళేశ్వరం జలా లు.. సవ్వడి లేని సాగర్ ఆయకట్టు.. న
KTR | కాంగ్రెస్ ప్రజాపాలనలో దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వ�
Karne Prabhakar | అన్ని వర్గాల తరపున కేటీఆర్ గళం విప్పుతుంటే సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె కర్నె ప్రభాకర్ అన్నారు.
Jagadish Reddy | ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు మహాధర్నా చేపట్టి తీరుతామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్�
నార్మూల్ సంస్థకు చెందిన స్థిరాస్తులు విక్రయించేందుకు ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, రైతుల డబ్బులతో కొనుగోలు చేసిన భూములను విక్రయానికి పాల్పడితే ఊరుకునేది �
ఆహ్లాదం పంచే ప్రకృతి ఒడిలో చిన్నాపెద్ద ఉత్సాహంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. మూడ్రోజులపాటు ముచ్చటైన పండుగ సందర్భంగా పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఉపాధి కోసం హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లిన జ�
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొన్నది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి (Bhogi) పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్�
నల్లగొండలో ఆదివారం తలపెట్టిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాను సంక్రాంతి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు.