కలెక్టరేట్ సమీకృత భవన సముదాయంలో సుమారు రూ.40 కోట్లతో 82 వేల చదరపు అడుగులతో ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల వసతులతో అదనపు బ్లాక్ నిర్మాణం చేస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బ�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట, తిరుమ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అధికృత డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తక్కువ ధరకు ఆశపడి అనధికార డీలర్�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ పాలీసెట్- 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
చెరువులు, కుంటలు ఆనవాళ్లు కోల్పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురవుతు న్న చెరువును కాపాడాలని ప్రజలే కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి డిగ్రీ పలు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప�
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలీసెట్ 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగనుంది. నిర్వాహకులు నల్లగొండ జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5,203 మంది విద్య
భూ వివాదం నేపథ్యంలో పోలీసులు తననే స్టేషన్కు పిలిపిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ రైతు శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కథ�
దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి అన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మతాల మధ్య విద్వేషపూరిత వాతావరణం రెచ్చగొట
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయానికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ్య ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు రాగా వాటిని ఆయా మండల విద్యాధి
ఈ నెల ఒకటి.. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఇక్కడ అవసరమైన లారీలు లేక ధాన్యం తరలింపు ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠికి తనిఖీ సమయంలోలో రైతులు పిర్యా దు చేశారు
నల్లగొండ జిల్లా కేంద్రంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి నిర్మాణం చేపట్టాలని పలువురు కవులు, కళాకారులు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు.
సైబర్ మోసాలకు గురైన వారికి సలహాలు, పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ (ఓఅండ్ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశా