మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని స
క్యాబినేట్ సమావేశంలోనే ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ , 42 శాతం బీసీ రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ప్రతినిధు�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు అలాగే మిగతా అన్ని రకాల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ డిమాండ్ చే�
Nalgonda : ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలకు చెంది�
పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తాసీల్దార్ జావేద్ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖలో జావేద్ డీటీగా విధులు నిర్వహిస్తున్నాడు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఐసెట్-2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెంది వడ�
సమిష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ అని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సహచర్యం, సమాలోచన, సాధన, సమిష్టితత్వం, సంఘటితత్వం సూత్రాల ఆధారంగా ఏర్ప�
విపత్తుల నిర్వహణకు నల్లగొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఏరియా హాస్పిటల్స్ ను ప్రభుత్వం బలోపేతం చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని �
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కోరుతూ ఈ నెల 9న చేపడుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో హమాలీ కార్మికులందరూ పాల్గొనాలని తెలంగాణ ఆల్ హమాల�
బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్లగొండ జిల్లా కమిటి జిల్లా కో ఆర్డినేటర్గా జిల్లా కేంద్రానికి చెందిన గుండెబోయిన జానయ్య యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ ఫోరం ర్రాష్ట చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవ�
విద్యార్థులు సబ్జెక్ట్ నైపుణ్యాలు పెంచుకుని, స్వీయ పరిశధనలతో నూతన ఆవిష్కరణలు చేస్తే వాటికి పేటెంట్ తీసుకోవడం సాధ్యమేనని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాద శాఖ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ ఏ�