తిరుమలగిరి మండలంలో సోమవారం అర్ధ్దరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందుల పడ్డారు.
నల్లగొండ జిల్లా మంత్రులు కావాలనే ఏఎమ్మార్పీని ఎండబెట్టి రైతులను ఆగం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ‘రైతులకు వద్దకు పోదాం.. పానగల్ ఉదయ సముద్రం కట్ట మీద చర్చ పెడదాం. కేసీఆర్ ఉండగా
1962 సంవత్సరంలో రేజాంగ్ల అనే ప్రాంతంలో ఇండియా-చైనాల మధ్య జరిగిన యుద్ధంలో 1,300 మందిని హతమార్చి, తర్వాత 120 మంది యాదవ యుద్ధ వీరులు వీరమరణం పొందిన వీరులకు గుర్తింపుగా "యాదవ రెజిమెంట్" ప్రకటించాలని అఖిల భారత యాదవ మహ�
తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హశం అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబ
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత
మాచన రఘునందన్కు జాతీయ స్థాయిలో "హీరో" అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు పర్సనల్ ఇంటర్వ్యూ కోసం ఆదివారం చండ�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తడకమళ్ల వెంకన్న అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఆయన ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా దిక్కుతోచని పరిస్థితిలో ఉండడంతో వారికి శుక�
శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో నల్లగొండ పట్టణంలోని స్వీట్ షాపులు, రాఖీ దుకాణాలు శుక్రవారం సందడిగా మారాయి. మహిళలు, యువతులు తమ సోదరుల కోసం రాఖీలు, నోరూరించే స్వీట్లు కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు.
నల్లగొండ పట్టణంలో కల్తీ ఆహార అమ్మకాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధిక�
తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి గర్భిణికి వివరించి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించేలా చూడాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఆర్థాలబావి ఆంగన్వాడీ కేంద�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మా�
Komatireddy Raja Gopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వారా.. అది మీ ఇష్టం.. నేను మాత్రం దిగజారి బతకలేనని తెలిపారు. పార్టీలు మారిన వా
ఏఎంఆర్పీ కాల్వల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో చెరువులు నింపడం జరగదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఏఎంఆర్పీ కాల్వలకు సాగునీరందించే నాలుగు మోటర్లకు గాను ఒక మోటారు రిపేర్లో ఉండటం, మరో మోటార
నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sharat Chandra Pawar) అన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్
దశాబ్దాలుగా నల్లగొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన క్యాంప్ ఆఫీసుగా ఎలా మారుస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రశ్నించార