మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అకడికకడే మృతి చెం దగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ గోపాల్రావు కథనం ప్రకారం..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలే
పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడకు చెట్లే ఆధారమని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువా రం జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ, డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర�
Revanth Reddy | నల్లగొండ జిల్లా కనగల్లో ఈ నెల 17న జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సీఎం పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దయ్యిందా అనే చర్చ నడుస్తోంది.
రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన�
తెలంగాణలో ఎం బీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ ఐసెట్-2026 ఫలితాలు శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో విడుదల చేశారు.
ఇటీవల నల్లగొండ పట్టణంలో తెల్లవారుజామున జరిగిన శివసత్తి బోద్ సాయికుమార్ హత్య కేసులో నిందితులను పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు నిం�
ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.7.71 లక్షల నగదు, మూడు బైక్లు, రెండు కట్టర్లు, నాలుగు పానాలు, హ్యాండ్ గ్లౌజెస్ స్వాధీనం చేసుకొని, రిమాండ్క�
కాంట్రాక్టర్ వేధింపుల తాళలేక సబ్ కాంట్రాక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం నల్లగొండ పట్టణంలోని పానగల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం సబ్ కాంట్రాక్టర్ ప్రాణాప్రాయస్థితిల�
నీటి పారుదల, రహదారులు, వ్యవసాయం అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభల కార్యక్రమం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు నాల్గవ, చివరి విడత వార్డు సభలతో విజయవంతంగా ముగిసి
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గండ్రవానిగూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతను నిరసిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని కుకడం వద్ద నారట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై ర�
నల్లగొండ నగరం మంగళవా రం తెల్లవారు జామున ఉలిక్కిపడింది. సోమవా రం సాయంత్రం దేవరకొండ రోడ్డులో తండ్రీకొడుకుల మృతి ఘట న మరువక ముందే పట్టణ శివారులోని పెద్దబండ ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన శివసత్తి బ�