రాష్ట్రంలో జూలై నెలలో 39% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 24 వరకు సగటు లోటు వర్షపాతం 27 శాతంగా నమోదైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బాహుపేట స్టేజీ వద్ద ఘన స్వాగతం లభించింది. గురువారం వరంగల్కు వెళ్తున్న ఆయనకు మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార
యువత దేశ సేవకు పునరంకితం కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ నాయకులు చేసేదే దేశ సేవ కాదని, సమాజంలో ఎవరి బాధ్యత వారు నెరవేరిస్తే అదే అసలైన
Nalgonda | నల్లగొండ: విద్యుత్ కోతలకు నిరసనగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామ రైతులు బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రా
సూపర్ ఎల్నినో ప్రమాదం పొంచిఉందని కొన్ని నెలలుగా పర్యావరణ వేత్తలు, సంస్థలు, ఇతర వ్యవస్థలు హెచ్చరిస్తున్నా..ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మం
Pocso Case | బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ పోలీస్ కానిస్టేబుల్పై పోక్సో కేసు నమోదైంది.ఈ మేరకు గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను నల్గొండ వన్టౌన్ పోలీసులు అరెస
నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వంతెన నిర్మాణం పూర్తయి రెండు నెలలైనా ఎందుకు ప్రారంభిస్తలేరని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
నల్లగొండ మండలం చెన్నుగూడెంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు సంబంధించి బాధితులు బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు 70 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిలోకి సర్పం�
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం డిమాండ్ చేశారు. శనివారం టీఎస్యూటీఎఫ్ నల్లగొండ టౌన్ కమిటీ ఆధ్వర్యం
నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో ఆంగ్ల భాషోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్-1 శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాల
మేరా యువ భారత్ నల్లగొండ జిల్లా సమన్వయ కమిటీని, జిల్లా అడ్వైజర్ కమిటీ, యాక్షన్ ప్లాన్ 2026-27 కు సంబంధించిన సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో డీవైఎస్ఓ అక్బర్ అలీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. గత సంవత్�
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదేశాలు జారీ చేసింది.
MG University | మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్లో గత కొంతకాలంగా తాగునీరు, వినియోగ నీటి సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాది తిరుగకుండానే బడ్జెట్ ఏకంగా మూడింతలు పెరిగింద�