సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు.
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ పట్టణంలోని 36 డివిజన్ పరిధిలో వివేకానందనగర్, యాటకన్నారెడ్డి కాలనీ, కామేశ్వర్రావు కాలనీల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించి బాలింతలు, గర్భిణీ�
Minister Komatireddy | ఎల్ నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Professor Jayashankar | తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన మార్గం, సిద్ధాంతాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని నల్లగొండ నాయకులు అన్నారు.
నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ జంక్షన్లో ఏర్పాటు చేసిన మహానీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయాలనే కుట్రలను దళిత సంఘాలు భగ్నం చేశాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపి�
జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురసరించుకొని అవయవదానంపై సమాజంలో మరింత అవగాహన కల్పించి, మరణానంతరం కూడా అనేక మంది జీవితాలకు వెలుగునిచ్చిన అవయవదాతల కుటుంబాలను గౌరవించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్�
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె దవాఖానల ఏర్పాటు కార్యక్రమం కొన్ని చోట్ల నత్తనడకన సాగుతోంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవుల
నల్లగొండ నగరంలోని దేవరకొండ రోడ్డులో పుట్పాత్ ఆక్రమించి నిర్మాణం చేసుకున్న అక్రమ నిర్మాణాలను శనివారం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ను సజావుగా నిర్వహించడం, పాదచారులకు సురక�
ఎల్ నినో దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన �
Ballot Box | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానిస్తున్న ఎన్నికల బ్యాలెట్బాక్స్ నల్లగొండ జిల్లాలోని పాత ఇనుపసామగ్రి దుకాణంలో ప్రత్యక్షమవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపింది.
నల్లగొండలోని ఓ పాత ఇనుప సామాను దుకాణంలో బ్యాలెట్ బాక్స్ కనిపించడంతో కలకలం రేగింది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్లో భద�
రాష్ట్రంలో జూలై నెలలో 39% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 24 వరకు సగటు లోటు వర్షపాతం 27 శాతంగా నమోదైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బాహుపేట స్టేజీ వద్ద ఘన స్వాగతం లభించింది. గురువారం వరంగల్కు వెళ్తున్న ఆయనకు మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార
యువత దేశ సేవకు పునరంకితం కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ నాయకులు చేసేదే దేశ సేవ కాదని, సమాజంలో ఎవరి బాధ్యత వారు నెరవేరిస్తే అదే అసలైన