భువనగిరి అర్బన్: తల్లిపాల ప్రాధాన్యత, వారోత్సవాలపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం ఇంటింటికీ అందజేస్తున్న మీషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి శ్రేయస్కరమని డీఎంహెచ్వో సాంబశివరావు, డీపీవో సాయిబాబ అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన రాపోలు భాస్కర్ అన�
ఆరోగ్యం ఎలా ఉందంటూ.. బాధితులకు ఆత్మీయ పలకరింపు భవిష్యత్పై ఆశలను చిగురింపజేస్తున్న ‘కొవిడ్ మానిటరింగ్ సెల్’ సర్వవేళల్లో సిబ్బంది అప్రమత్తం.. జ్వర సర్వే ఫలితాలకు తోడ్పాటు ఏడాదికాలంలో 92వేల మంది బాధి�
ఎంబీఏ చదివినా కుల వృత్తే జీవనోపాధిమట్టి కుండల తయారీలో రాణిస్తున్న యువకుడుమాస్టర్ ట్రైనర్గా మారి 50 మందికి శిక్షణఐదు నిమిషాల్లోనే ఆకృతులన్నీ సిద్ధంవంట పాత్రలు తయారు చేయడంలో దిట్టనెలకు రూ.15నుంచి రూ.20వే�
యాదాద్రిలో నేటి నుంచి ఆర్జిత సేవలుభక్తుల కోరిక మేరకు పునఃప్రారంభంఆలయ పరిసరాల్లో శానిటైజేషన్ పూర్తిభక్తులకు కొవిడ్ నిబంధనలు తప్పనిసరియాదాద్రి, ఏప్రిల్ 3 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్ష
యాదాద్రి, ఏప్రిల్3: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని జరుపుకొన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి కురుమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కుర
2016లో మాడ్గులపల్లి మండలం ఏర్పాటుమూడు నియోజకవర్గాల కూడలిజిల్లాలోనే రెండో అతిపెద్ద మండలంమాడ్గులపల్లి, ఏప్రిల్ 3: నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ మూడు నియోజకవర్గాల పరిధిలో నాలుగు మండలాల గ్రామాలను క�