యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రహరీకి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారా ఫిట్ లైట్లను బిగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఆధునిక విద్యుద్దీపాలు
అర్ధచంద్రాకారంలో ఉండి పైభాగం శివుడి త్రిశూలం చూడముచ్చటగా ఉన్నాయి. ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీకి బిగించిన ఫిల్లర్బాక్స్లపై బిగించారు. మొత్తం 30 ప్యారాఫిట్ లైట్ల బిగించే పనులు సాగుతున్నాయని వైటీడీఏ అధికారులు తెలిపారు.