తేమ, తాలుతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలు ఐకేపీ కేంద్రా�
ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డ్రా తీశారు. ఎంపిక �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.
‘సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదు. మాకు రావాల్సిన రూ.24 వేలు ఎప్పుడు చెల్లిస్�
కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ సూర్యాపేటలో జోరుగా కొనసాగుతుంది. గురువారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డ�
ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000ల బ్యాచ్ పూర్వ విద్యార్తుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠవాల ప్రాంగణంలో ఉత్సాహంగా జరిగింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ నూతన వస్ర్తా లు ధరించారు. ఇంటి గుమ్మాలను బంతిపూలతో అలంకరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు న�
సూర్యాపేటలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సకుటుంబసమేతంగా శమిపూజలో పాల్గొన్నారు. వేదిక పైనుంచి పావురాలు, బెలూన్లు గాల్లోకి ఎగురవేసి పండుగ శుభాకాంక
జిల్లా కేంద్రమైన సూర్యాపేట కృష్ణాకాలనీలోని ఓ ఇంట్లో 4 బంగారు బిస్కెట్లు (40 తులాలు), 8 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని ఈ చోరీ జరగడం�
కాంగ్రెస్ 22 నెలల పాలనలో గ్యారెంటీల జాడే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దాదాపు రెం
‘ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెకిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై ప్రజలు నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రె�
సూర్యాపేట (Suryapet) మండలం రాయన్నగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్కు కొబ్బరిబోండాల (Coconut Truck) లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది.
సూర్యాపేట జిల్లా (Suryapet) కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్న కూతురును హతమార్చాడో తండ్రి. పట్టణానికి చెందిన వెంకటేశ్ రోజూ మద్యం తాగివచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు.