శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మే నెల 1వ తేది నుండి 31వ తేదీ వరకు నెల రోజుల వరకు "30 పోలీస్ యాక్ట్" అమల్లో ఉంటుందని ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు అధ
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శివారులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.75వేల విలువైన 1.5 కిలోల గంజాయి, బైక్ , నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చరమందరాజు వి�
సూర్యాపేట పట్టణంలో ఇటీవల కొద్దికాలంగా వ్యక్తి పూజ మొదలైంది. ఎలాంటి హోదా లేని వ్యక్తిని ఏకంగా జిల్లా అధికారులు మొదలు కింది స్థాయి అధికారుల వరకు కాకా పడుతున్నారు. మరో పక్క ఆ వ్యక్తి ఏ పనికైనా అన్నీ తానేనని,
30 సంవత్సరాలు పోలీసు శాఖలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సేవలు అందించడం అభినందనీయమని అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అదనపు ఎస్పీ ఆర్.జనార్దన్ రె�
Water Problem | నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర్ వాసులు రోడ్డెక్కారు. సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ�
సూర్యాపేట దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు రక్షణ, వైద్య చికిత్స, సేవల నిమిత్తం విధిగా చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము అక్షరాల రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Dusharla Satyanarayana | నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
Dusharla Satyanarayana | తన వ్యవసాయ క్షేత్రంలో గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై గొర్ల కాపర్లు దాడికి దిగారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Deccan Cements |సూర్యాపేట జిల్లాలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో డెక్కన్ సిమెంట్స్ అరాచకాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది.
ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం సూర్యాపే
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్�
సూర్యాపేట జిల్లాలోని మత్స్యశాఖలో అవినీతి రాజ్యం ఏలుతోంది. అధికారుల అవినీతికి వ్యతిరేకంగా అనేకమార్లు మత్స్య సహకార సభ్యులు ధర్నాలు, నిరసనలు చేసినా... గతంలో రెండు సార్లు ఏసీబీ దాడులు జరిగి, ఇద్దరు అధికారుల�