ఈసారి మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా డబ్బు మయమైంది. ప్రధానంగా రెండేండ్ల అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలం కావడంతో ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణ�
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వేలాదిగా జనం తరలి రావడంత�
గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్కు లొంగితే
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దండు కట్టి నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి పద�
Jagadish Reddy | దేశం కోసం కల్నల్ సంతోశ్ పోరాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. కల్నల్ సంతోశ్ తల్లి మంజులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని ఆదివారం న�
పట్టణంలో వార్డుకు కౌన్సిలర్ను ఎన్నుకోవడం అంటే మీ ఇంట్లో మనిషిని ఎన్నుకోవడమేనని, ఫోన్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చే వాళ్లు ఎన్నిక కావాలని, అప్పుడే మీ ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని.. మీ ఓటుకు న్యాయం జర
BRS party | మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళలు, నాయకులు, కార్యకర్తలు శనివారం సూర్యాపేట జిల్లా కేం
సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల సమాజాన్ని జాగృతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్ర�
ఎన్నికల నియమావళిని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.
గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన ఉప సర్పంచుల సంఘం..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మట్టయ్య చారి ఇటీవల అనారోగ్యం చనిపోయారు. సోమవారం సూర్యాపేటలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో మట్టయ్య చారి కుటుంబానికి అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయక
కార్మికుల హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు 2021, 2025 వేతన సవరణ చేయాలని, విద్యుత్ బస్ ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే అప్పగించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ �
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట పట్టణ పోలీసు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 2 వేల మంది విద్యార్థులు, ఆటో, భారీ వాహనాల డ్రైవర�
బాధితులు ఇక ఇంటి నుండే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా..