KTR | సూర్యాపేట జిల్లాలోని సున్నపురాయి మైనింగ్ బ్లాకుల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ఈ వ్య�
అరాచకాలతో అభివృద్ధి జరగదని, సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గుండగ�
Suryapet | సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. 9వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి కాలువలో పారేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్�
తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమికి బేస్మెంట్ కడుతున్న క్రమంలో పక్క భూమికి చెందిన మాద వెంకన్న అనే వ్యక్తి తమ భూమి పైకి వచ్చి దాడికి పాల్పడ్డాడని, ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని అధికారులు స�
Deccan Cements | డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లను, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లను, మూడోసారి 2013లో 18
Suryapet | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి బయటపడింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న జాప్యంపై నిరసన తెలుపుతూ బ్యాలెట్ బాక్స్లో ఓ లెటర్ ప్రత్యక్�
ఈసారి మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా డబ్బు మయమైంది. ప్రధానంగా రెండేండ్ల అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలం కావడంతో ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణ�
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వేలాదిగా జనం తరలి రావడంత�
గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్కు లొంగితే
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దండు కట్టి నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి పద�
Jagadish Reddy | దేశం కోసం కల్నల్ సంతోశ్ పోరాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. కల్నల్ సంతోశ్ తల్లి మంజులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని ఆదివారం న�
పట్టణంలో వార్డుకు కౌన్సిలర్ను ఎన్నుకోవడం అంటే మీ ఇంట్లో మనిషిని ఎన్నుకోవడమేనని, ఫోన్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చే వాళ్లు ఎన్నిక కావాలని, అప్పుడే మీ ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని.. మీ ఓటుకు న్యాయం జర
BRS party | మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళలు, నాయకులు, కార్యకర్తలు శనివారం సూర్యాపేట జిల్లా కేం
సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.