సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద వేగంగా వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామం పెరిక సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. గ్రామ పెరిక సంఘం అధ్యక్షుడిగా మేకల గోవర్ధన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మేకల రమేశ్,
వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆశావహుల్లో టెన్షన్ రెట్టింపవుతోంది. అన్నా.. రిజర్వేషన్లు ఎలా ఉంటాయి... మారతాయా... మారకుండా పాత రిజర్వేషన్లే కంటి న్యూ అవుతాయా...అంట
Suryapet | పోలీసుల విచారణలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా రావులపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రైతు �
కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థతతోపాటు కేసీఆర్పై ఆక్రోశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గత రెండు యాసంగి సీజన్లలో సూర్యాపేట జిల్లాలోని గోదావరి ఆయకట్టుకు నీళ్లందక వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయిన వి�
ప్రజలు ఫ్రాడ్ కాల్స్ ను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో "ఫ్రాడ్ కాల్ పుల్ స్టాప్" అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి మాట్
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాం�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.
Suryapet : సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం (Muntaj Begum) కుటుంబానికి దక్కాల్సిన లేబర్ ఇన్సూరెన్స్ (Labour Insurance) డబ్బును కాంగ్రెస్ న�
Accident | ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న కారును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి�
Jagadish Reddy | తెలంగాణ గ్రామపంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆ ఘనత ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగం శనివారం సస్పెండ్ అయ్యారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ సీఎంఆర్ఎఫ్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో నవంబర్ నెలలో పోలీసులు అతడిని అదుపు
మూడో విడత పోలింగ్లో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోరాహోరీగా సాగే ఈ పోరులో అభ్యర్థుల భవితవ్యం బుధవారం సాయంత్రంతో తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్న�
ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ నందు ఏర్