Bakkani Effigy Burnt | తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడిన టీటీడీపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ యువజన సంఘం డిమాం�
పేదరికంలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఉన్న 60,70 గజాల స్థలంలోని చిన్నపాటి రేకుల షెడ్డు, గుడిసెలను కూల్చి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారి ఇండ్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఆయా కుటుంబ�
‘సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం సొంత తమ్ముడి హత్యకు కారణమై కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మేకల జయరాములు(50)కు తన అన్న కృష్ణయ్యతో వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం క�
సూర్యాపేట జిల్లాలోని ఓ ఇసుక కాంట్రాక్టర్ నుంచి కోట్లు దండుకునేందుకు భువనగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అధికారులతో దాడులు చేయించడం... నేరుగా ఫోన్లు చేసి బెదిరించడం... ఇసుక రవాణా చేస్తున్న లారీలు అధిక లోడ�
సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు(42) హత్య ప్రతీకారంతోనే చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ క
Jagadish Reddy | పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డాగా మారాయని విమర్శించారు.
Fire Accident | సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేటి నుండి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు మంత్ర�
తరుగు పేరిట 25 క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేస్తున్నారంటూ ఓ రైతు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో చోటుచేసుకున్నది.
ఐకేపీ కేంద్రంలో వడ్లు కొనకుండా నెల రోజులుగా అధికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవా రం మండల పరిధిలోని బాలెంల ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా కొన�
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మే నెల 1వ తేది నుండి 31వ తేదీ వరకు నెల రోజుల వరకు "30 పోలీస్ యాక్ట్" అమల్లో ఉంటుందని ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు అధ
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శివారులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.75వేల విలువైన 1.5 కిలోల గంజాయి, బైక్ , నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చరమందరాజు వి�
సూర్యాపేట పట్టణంలో ఇటీవల కొద్దికాలంగా వ్యక్తి పూజ మొదలైంది. ఎలాంటి హోదా లేని వ్యక్తిని ఏకంగా జిల్లా అధికారులు మొదలు కింది స్థాయి అధికారుల వరకు కాకా పడుతున్నారు. మరో పక్క ఆ వ్యక్తి ఏ పనికైనా అన్నీ తానేనని,
30 సంవత్సరాలు పోలీసు శాఖలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సేవలు అందించడం అభినందనీయమని అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అదనపు ఎస్పీ ఆర్.జనార్దన్ రె�
Water Problem | నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర్ వాసులు రోడ్డెక్కారు. సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ�