ఉత్తమ్ కుమార్ రెడ్డి సారూ.. మా భూమిని కాపాడాలని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాకు చెందిన బాధితులు, గిరిజన రైతులు విజ్ఞప్తి చేశారు.
న్యూ ఖమ్మం హైవే పిల్లలమర్రి సమీపంలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కలకలం రేపింది. ముఖంపై ఆసిడ్ పోసిన గుర్తులు, పెట్రోల్ తో మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నం జరిగింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేశారు.
హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో..
ఖరీదైన బైకులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక�
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది మంగళవారం సూర్యాపేట పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్త పరి
ప్రతి నెల సూర్యాపేట జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫోన్ రికవరీ మేళాలో వివిధ రూపాల్లో ప్రజలు
ప్రభుత్వ పాఠశాలను నిర్వహించేందుకు ఇంటిని అద్దెకు ఇస్తే మూడేళ్లుగా కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పాఠశాలకు తాళం వేసిన సంఘటన సూర్యాపేటలోని తిలక్నగర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటు చేస�
దిగుబడులు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టొద్దంటూ సూర్యాపేట జిల్లా అడివెంల క్రాస్ రోడ్డు వద్ద, ఆదిలాబాద్ జిల్లా బేలలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గురువారం సూర్య�
రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీల ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ప్రముఖ వైద�
తేమ, తాలుతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలు ఐకేపీ కేంద్రా�
ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డ్రా తీశారు. ఎంపిక �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.