సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ నూతన వస్ర్తా లు ధరించారు. ఇంటి గుమ్మాలను బంతిపూలతో అలంకరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు న�
సూర్యాపేటలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సకుటుంబసమేతంగా శమిపూజలో పాల్గొన్నారు. వేదిక పైనుంచి పావురాలు, బెలూన్లు గాల్లోకి ఎగురవేసి పండుగ శుభాకాంక
జిల్లా కేంద్రమైన సూర్యాపేట కృష్ణాకాలనీలోని ఓ ఇంట్లో 4 బంగారు బిస్కెట్లు (40 తులాలు), 8 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని ఈ చోరీ జరగడం�
కాంగ్రెస్ 22 నెలల పాలనలో గ్యారెంటీల జాడే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దాదాపు రెం
‘ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెకిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై ప్రజలు నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రె�
సూర్యాపేట (Suryapet) మండలం రాయన్నగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్కు కొబ్బరిబోండాల (Coconut Truck) లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది.
సూర్యాపేట జిల్లా (Suryapet) కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్న కూతురును హతమార్చాడో తండ్రి. పట్టణానికి చెందిన వెంకటేశ్ రోజూ మద్యం తాగివచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు.
ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో జాజిరెడ్డిగూడెం వాసి మద్దెల యామిని ఉత్తమ ప్రతిభ చూపింది. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మద్దెల రవి - స�
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.
కోదాడ నియోజక అభివృద్ధి ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని, తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయని, వారివి దింపుడు కల్లెం ఆశలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీ�