ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, లక్షల కోట్ల అప్పులు చేస్తూ..కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడని మాజీ మం�
అభివృద్ధిని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా క�
గత కొద్ది రోజులుగా యూరియా కోసం తండ్లాతున్న రైతులు సోమవారం సూర్యాపేట పట్టణంలోని మన గ్రోమోర్తో పాటు పిల్లలమర్రి పీఏసీఎస్కు యూరియా లోడ్ వచ్చిందనే విషయం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక్�
తెలంగాణాలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తూ బీఆర్ఎస్ నాయకుల�
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్పల్లి 5వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ బాషాను ఓ దాడి కేసులో చివ్వెంల ఎస్సై మహేశ్వర్ శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్టేషన్కు తరలించారు.
నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. నిమజ్జనోత్సవంపై మంగళవారం ఆయన జిల్లా, డివిజన్ అధికారులతో వెబ్ ఎక్స్
BRS Dharna | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గం�
యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతు�
Thimmareddy Gudem : మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో అమ్మతనానికి మచ్చ తెచ్చే ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు కడుపున మోసిన బిడ్డను ఆ తల్లి ఎందుకనో అక్కర్లేదు అనుకుంది. అప్పుడే పుట్టిన పసికందు (New Born Baby)ను ప్రేమగా, జాగ్రత్త�
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్, పందిరి నాగిరెడ్డి ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు రాయపూడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
నాగారం మండలం పసునూరు గ్రామానికి చెందిన మందడి వెంకటేశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశోధన ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2021లో వెంక�
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రజల పాలిట శాపంగా మారాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పేరుతో పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతీ సందులో రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గ�