ప్రజలను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సీఐ నరసింహారావు చెప్పారు. మండల పరిధిలోని పెదనెమిలలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ�
గడ్డం నితిన్ తండ్రి గడ్డం కృష్ణ అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆదివారం జాంబవంత యూత్ క్లబ్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు.
ప్రతిఒక్కరూ క్రీడాస్ఫూర్తిని అలవర్చుకొని, పోటీ తత్వంతో విజయ శిఖరాలు చేరాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా రు. సూర్యాపేటలో 15 రోజులుగా జరుగుతున్న జీజేఆర్ క్రికెట్ లీగ్�
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ 2.8 లక్షల విలువైన 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ
కరీంనగర్ ఈఎన్సీ శంకర్కు ఇరిగేషన్శాఖ ఈఎన్సీ అడ్మిన్గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్సీ అడ్మిన్గా అమ్జద్ హుస్సేన్ ఉండగా, ఆయనను ఇటీవల ఈఎన్సీ జనరల్గ
ప్రభుత్వ బడుల బలోపేతానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్డీఓ సూర్యనారాయణ అన్నారు.
సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ జీఓకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఫిబ్రవరి తొలి వారంలో పెద్దగట్టు (Peddagattu) లింగమంతుల సామి జాతర కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదలైంది. నాలుగు నెలలు పూర్తి �
నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajashekar) అన్నారు. అత్యాశకుపోయి ఆర్థిక మోసాల బారినపడకూదని సూచించారు.