రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు.
విద్యుత్ శాఖలో (Electricity Department) అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సి పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ మంజూరు కాలేదు. దీంతో ఎక్కడ ఏ చిన్న మరమ్మత్తు చేయాలన్నా.. అదనపు ట్రాన్స్ఫార్మ
సమ్మిళిత వృద్ధికి నమూనా తెలంగాణ అని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తెలంగాణకు దిక్సూచి అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఆ
తెలంగాణ ప్రజల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్ 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికారని, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని 36 పార్టీలను ఒప్పించి ఢిల్ల�
సూర్యాపేట జిల్లా కోదాడ, కట్టకమ్ముల గూడెం గ్రామాల మధ్య కోదాడ శివారులో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బాబూనగర్ రామాపురం, �
సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోయింది.
అవును... నిజం... ఊరూరా తిరిగి కోడిగుడ్లు అమ్మే మాదిరిగా నెల కూడా తిరగని శిశువులను అమ్మేస్తున్నారు. కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన శిశువులు కొందరైతే... తినడానికి తిండి కూడా దొరకని అభాగ్యులకు కలిగిన సంతానాన్ని ఇర
వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపో�