సూర్యాపేట జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. సాగుభూముల క్రయ విక్రయాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధి ఆనవాళ్లు లేకపోవడం, ప్రజల్లో కొనుగోలు శక్తి
సూర్యాపేట జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత వేసవి క్రీడల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామచంద్రరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 01 నుండి జూన్ 06 వరకు బాలబాలి�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై నుంచి కిందపడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున అన్నాచెల్లెలు కలిసి బైక్పై వెళ్తున్నార�
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. �
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రంలో రోడ్డుపై ధాన్యం సంచులు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు.
ధాన్యం కొంటలేరని కడుపు మండిన రైతులు రోడ్డుపై వడ్లను తగలబెట్టారు. పంటలు కోసి 45 రోజులైనా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్ర�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల (Nereducharala) మండలంలోని చిల్లేపల్లి వద్ద పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. తమిళనాడుకు చెందిన లారీ కరీంనగర్ జిల్లా సైదాపూర్లోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుంచి సు
రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు సమీప ప్రాంతాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన�
అక్రమంగా గంజాయిని రవాణా చేయడంతో పాటు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని బీఆర్టీయూ ఆటో యూనియన్ (BRTU) అధ్యక్షులు కుర్రి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 27న వరంగల్లో జరుగ�
పూలే సినిమాను ఎలాంటి సెన్సార్ లేకుండా యధాతధంగా విడుదల చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు, సంస్థ బాధ్యులు పందిరి నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా వేదికగా జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రను తిరగరాయబోతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నేడు అన్ని రంగాల నోట కేసీఆర్ మాటే వినిపిస్తున్నదని, �