బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుర్రం సత్యనారాయణ రెడ్డి తన జన్మదిన వేడుకలను మంగళవారం అనాథలు, మానసిక వికలాంగుల మధ్య జరుపుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని ఆలేటి ఆటం వరల్డ్ లో మానసిక వికలాంగులు, అనాథల
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట, తిరుమ�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ పాలీసెట్- 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
సూర్యాపేట జిల్లాలో ఇటీవల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. సామాన్య జనం, వివిధ వర్గాల వారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారులను నుంచి సిబ్బంది వరకు అంతా ఇందులో భాగస్వామ్�
సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్పై టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఆర్టీసీ ఫ్రీ బస్సుతో సౌకర్యం మాటెలా ఉన్నా ఘర్షణలే ఎక్కువగా జరుగుతున్నాయి. శనివారం సూర్యాపేట డిపో ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండకు వెళ్లి సూర్యాపేటకు తిరిగి వ�
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. సాగుభూముల క్రయ విక్రయాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధి ఆనవాళ్లు లేకపోవడం, ప్రజల్లో కొనుగోలు శక్తి
సూర్యాపేట జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత వేసవి క్రీడల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామచంద్రరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 01 నుండి జూన్ 06 వరకు బాలబాలి�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై నుంచి కిందపడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున అన్నాచెల్లెలు కలిసి బైక్పై వెళ్తున్నార�
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. �
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రంలో రోడ్డుపై ధాన్యం సంచులు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు.
ధాన్యం కొంటలేరని కడుపు మండిన రైతులు రోడ్డుపై వడ్లను తగలబెట్టారు. పంటలు కోసి 45 రోజులైనా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్ర�