సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆవరణలో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వైద్యా�
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా ల్లో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. సూర్య�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమీ బాగాలేదు.. ఇది జనం మాట. ఏడాదిన్నర కాలంలో అధిక శాతం మంది శాసనసభ్యుల పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. ఎమ్మెల్యేలు పాలన, పనితనంలో వెనకంజలో ఉన్న
ఈ నెల 5వ తేదీన సూర్యాపేట పట్టణంలో నిర్మించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రారంభించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్ర వీరస్వామి
సమాజంలో ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకునేలా రాష్ట్రంలో ఇఫ్తార్ విందులను బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిందని, ప్రతి రంజాన్ సమయంలో అది కొనసాగుతున్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్�
నాడు నీళ్ల కోసం పోరాటం మొదలైంది సూర్యాపేటలోనేనని పేటకు మళ్లీ నీటి కష్టాలు వస్తాయనుకోలేదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ రచయిత జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల
మా పిల్లవాడి వయసు నాలుగు సంవత్సరాలు. ఆరు నెలల నుంచి బలహీనంగా ఉంటున్నాడు. బాగా నిద్ర పోతున్నాడు. బడిలో కూడా నిద్రిస్తున్నాడట. ఇంటికి రాగానే మళ్లీ పడుకుంటాడు. ఆడుకోవాలన్న ఆసక్తే లేదు. డాక్టర్కి చూపించాం. ర�
వరి పంటలు కోతకు వచ్చే దశలో నీళ్లు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మం డలం కోటినాయక్తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఎస్సారెస్పీ కాల్వ వద్ద రై�
Road Accident | సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొట్టింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. శనివారం పదో తరగతి హిందీ పరీక్ష నిర్వహిస్తుండగా 60 ఫీట్ రోడ్డులోని కాకతీయ హైస్కూల్ లో పరీక్ష తీరును �
Azaharuddin | సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం గ్రామానికి చెందిన అజహరుద్దీన్కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రదానం చేశారు.
కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ఓ మహిళ సూర్యాపే ట జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ‘సేవ్ తెలంగాణ రామన్న’ అంటూ కన్నీటి పర్యంతమయ్యా రు.