సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. మార్కెట్ చైర్మన్గా కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
38 గుంటల భూమిలో ఆరుచోట్ల బోర్లేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమే నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో పంటలు పుష్కలంగా పండాయి.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏపూరు శుభసముద్రం చెరువు తూమును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీరు గడిచిన ఐదు రోజులుగా వృథాగా పోతుంది.
రాష్ట్రంలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పనితీరు రాష్ట్రంలోనే నంబర్ వన్ అని ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్రెడ్డి స్వాగతం పలి�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సంతు సేవాలాల్ కమ్యూనిటీ భవన నిర్మాణ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకులు వినతి ప�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను సోమవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలంటూ ఎస్సారెస్పీ కాల్వలోకి ద�
కంప్యూటర్ పరిజ్ఞానంతో మెరుగైన జీవితం పెంపొందించుకోవచ్చని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పరిషత్ బాలు�
సమాజంలోని అన్ని వర్గాల మహిళలు విద్యనభ్యసించాలనే తలంపుతో పాఠశాలను ఏర్పాటు చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు సాదిద్ధామని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటి
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం, సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు బలవన్మరనం చెందుతున్నారు. యాదాద్రి భువన
ఆలయాల అభివృద్ధికి జనసేన నేత మేకల సతీశ్రెడ్డి ఆదివారం విరాళం అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు ఆలయాల అభివృద్ధికి ఆయన ఈ విరాళాలు అందించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల 2002-2003 బ్యాచ్ 10వ తరగతికి చెందిన విద్యార్థులు ఆదివారం తమతో చదివి అనారోగ్యంతో మరణించిన మిత్రుల కుటుంబాలకు ఆర్థిక సాహాయం అ�