నాడు నీళ్ల కోసం పోరాటం మొదలైంది సూర్యాపేటలోనేనని పేటకు మళ్లీ నీటి కష్టాలు వస్తాయనుకోలేదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ రచయిత జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల
మా పిల్లవాడి వయసు నాలుగు సంవత్సరాలు. ఆరు నెలల నుంచి బలహీనంగా ఉంటున్నాడు. బాగా నిద్ర పోతున్నాడు. బడిలో కూడా నిద్రిస్తున్నాడట. ఇంటికి రాగానే మళ్లీ పడుకుంటాడు. ఆడుకోవాలన్న ఆసక్తే లేదు. డాక్టర్కి చూపించాం. ర�
వరి పంటలు కోతకు వచ్చే దశలో నీళ్లు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మం డలం కోటినాయక్తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఎస్సారెస్పీ కాల్వ వద్ద రై�
Road Accident | సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొట్టింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. శనివారం పదో తరగతి హిందీ పరీక్ష నిర్వహిస్తుండగా 60 ఫీట్ రోడ్డులోని కాకతీయ హైస్కూల్ లో పరీక్ష తీరును �
Azaharuddin | సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం గ్రామానికి చెందిన అజహరుద్దీన్కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రదానం చేశారు.
కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ఓ మహిళ సూర్యాపే ట జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ‘సేవ్ తెలంగాణ రామన్న’ అంటూ కన్నీటి పర్యంతమయ్యా రు.
సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప�
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సంబురాల సన్నాహక సమావేశానికి సూర్యాపేటకు గురువారం విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. దాదాపు పది వేల మోటార్ సైకిళ్లతో ర్య
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజ