సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేటకు చేరుకున్నరు. హైదరాబాద్ నుంచి హైవే మీదుగా పేటకు చేరుకున్న కేటీఆర్కు దారి పొడవున అడుగడుగునా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ వ
ఉద్యమాల పురిటి గడ్డ.. ఎందరో ఉద్దండులైన ఉద్యమకారులకు పుట్టిల్లు అయిన సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎగిరిన గులాబీ జెండాను మొదటి నుంచీ గుండెలకు అత్తుకున్నది. ప్రత్యేక రాష్టమే శ్వాసగా, ధ్యాసగా సా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
ఈ ఏడు నీళ్లు రాక నాలుగెకరాల్లో వేసిన వరి ఎండిపోయింది. మహిళలకు ఉచి త ప్రయాణంతో రోజూ ఐదారొందలు సం పాదించే ఆటో బందైంది. ఇయ్యాళ బతకాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఏడేండ్లపాటు కేసీఆర్ ఇచ్చిన నీళ్లతో
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని బీఆర్ఎస్ నాయకులను పక్కకు తప్పించారు
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం దారుణమని పెన్పహాడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం అన్�
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. మార్కెట్ చైర్మన్గా కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
38 గుంటల భూమిలో ఆరుచోట్ల బోర్లేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమే నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో పంటలు పుష్కలంగా పండాయి.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏపూరు శుభసముద్రం చెరువు తూమును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీరు గడిచిన ఐదు రోజులుగా వృథాగా పోతుంది.
రాష్ట్రంలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పనితీరు రాష్ట్రంలోనే నంబర్ వన్ అని ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్రెడ్డి స్వాగతం పలి�