తెలంగాణ ఆడబిడ్డలైన అంగన్వాడీ టీచర్లపై (Anganwadi Teachers) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటి రజాకార్లను తలదన్నెలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాడని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షు�
Suryapet | సంతోషి మాత దేవస్థానంలో(Santoshi Matha Temple) శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి చేతుల మీదుగా జీవ ధ్వజ యంత్ర పుణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం కన
Suryapet | ధనవంతుల సంపదలో పేదలకు కూడా హక్కు ఉందని దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ చెప్పారని, ఆయన చూపించిన మార్గంలోనే జమాతే ఇస్లామి హింద్(Jamaat-e-Islami Hind) సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుందని సంస్థ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్
JVV | జనవిజ్ఞాన వేదిక (JVV), సూర్యాపేట సైన్స్ ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారు సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్టు బహుమతుల ప్రధానోత్సవాన్ని ఎస్వీ కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
‘ఈ ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నా.. రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా ఆదుకోండి’ అంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లేన
సూర్యాపేట పట్టణ శివార్లలోని సువేన్ ఫార్మాకు (Suven Pharma) వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులు పనిచేయించుకుని 20 రోజుల మాత్రమే జీతం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
RTC | రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని(RTC) ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ అన్నారు.
Peddagattu | పెద్దగట్టు ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే జరిగిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లి సమీపంలో జరుగుతున్న పెద్ద�
‘దశాబ్దాల తరబడి వెనుకవేయబడడంతో మెజారిటీ ప్రజలు ఒక్కపూట భోజనం చేసి జీవించడానికి నానా అవస్థలు పడ్డ తెలంగాణ ప్రాంతానికి దేశంలోనే గుర్తింపు తెచ్చింది కేసీఆరే. వెలుగులు తెచ్చింది కేసీఆరే. పద్నాలుగేండ్లపా�
Pedda Gattu Jathara | రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరి�
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
రాహుల్గాంధీ మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీ జనాభాను తగ్గించిందని, రాష్ట్రంలో 40లక్షల మంది బీసీలను హత్య చేసిన కాంగ్రెస్ సర్కారుపై హత్య కేసు నమోదు చేయాలని సూర్యాపేట మున్సిపల్ మాజీ వైస్ �