వాతావరణ మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండకాలం వానలు, వానకాలంలో ఎండలు, శీతాకాలం పరిస్థితుల్లో మార్పు లు వంటివి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు రైతులు ఏడేండ్ల తరువాత కరువును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్�
Nallagonda | బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్సేవాలాల్ 286వ జయంతి రోజైన పిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరధ్నాయక్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేలో బీసీ జనాభాను తక్కువగా చూపించడం వెనుక ప్రముఖ పాత్ర పో షించిన మాజీ మంత్రి జానారెడ్డికి బీసీల సత్తా చూపిస్తామని సూర్యాపేట జిల్లా బీసీ జేఏసీ నాయకులు హె
సూర్యాపేటలో కలకలం రేపిన కులోన్మాద హత్యలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాయనమ్మ కండ్లలో ఆనందం కోసమే మనుమండ్లు ప్రేమ పెండ్లి చేసుకున్న సోదరి భర్త కృష్ణను అతి కిరాతకంగా హత్య చేసినట్టు తేలింది.
Suryapet | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో మధ�
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన రత్నాకర్ వాహనంలో పీడీఎస్ బియ్�
యూరియా కోసం రైతులు బారులుదీరుతున్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్యూలైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూసిన ఘటనలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమవుతున్నాయి. సూర్యాపేట జిల్�
ఏడాది కాలం తర్వాత తొలి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తన ప్రసంగాన్ని మెల్లమెల్లగా మొదలు పెట్టి ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేశారు. సుతి
Suryapet | నేరేడుచర్ల(Nereducherla) మున్సిపల్ కమిషనర్ తాగి విధులు నిర్వర్తిస్తూ.. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేస్తున్న కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించిందని విమర్�
Suryapet | కాంగ్రెస్ పాలనలో పంటలను రక్షించుకునేందకు రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు విడుదల చేయాలని రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
Suryapet | సాగు, తాగు నీరు కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సాక్షాత్తు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలోనే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.
సూర్యాపేటలో (Suryapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్- విజవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృ�