సూర్యాపేట జిల్లా పర్యటనలో రైతులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నోరు పారేసుకున్నారు. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాలను, పోరాట వ్యూహాలను, నాయకత్వ పటిమను చరిత్రలో చిరస్థాయిగా నిలుపడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో బీఆర్�
‘తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు... ఉద్యమాన్ని నిలబెట్టేందుకు ఎన్ని సార్లు మోసాలకు గురయ్యారు... ఎన్ని ద్రోహాలు జరిగాయి.. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని ఆరు దశాబ్దాల �
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, సూ ర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
Lingaiah Yadav | రాష్టంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) అరాచకాలకు హద్దేలేకుండా పోయిందని, ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగ
Jagadish Reddy | రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే పరిస్థితులు అన్నీ తారుమారు అయ్యాయి. అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వ శాఖలు పడకేశాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadees Reddy) విమర్శించారు.
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడు వారాల నుంచే రైతులు వరి కోతలు మొదలు పెట్టగా, ప్రభుత్వం మాత్రం తాపీగా నాలుగు రోజుల కిత్రమే కొనుగోళ్లను ప్రారంభించింది.
మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు పాఠశాలలోనే నిద్రించాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైర ల్ కావడంతో మంగళవారం అతడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీ�
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించి, అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రధాన పట్టణాలను అభివృద్ధ్ది చేసేందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని గత ప్రభుత్వాలు తెరపైకి తెచ్చాయి.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున కదం తొక్కారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపే
Suryapet | ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం సూర్యాపేట జిల్లా(Suryapet) కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన(Massive student rally) చేపట్టారు.