వారం రోజుల్లో బతుకమ్మ పండుగ.. ఆ వెంటనే దసరా.. పండుగ పూట అంతా సంతోషంగా ఉండాల్సిన సమయంలో సూర్యాపేటలో మాత్రం ఓ పదిహేను వందల కుటుంబాలకు కంటి మీద కునుకు కరువైంది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామ నల్లచెరువుకు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్లీ గండి పడింది. గత నెల 24న కురిసిన వర్షాలతో వరద ప్రవాహానికి నల్లచెరువుకు గండి పడటంతో గోపాలపుర
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలనెలా పట్టణ ప్రగతి నిధులతోపాటు గుంటకండ్ల జగదీశ్రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నిధుల వరద పారింది.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు గురించి చెప్పినప్పుడు.. అసలు విద్యుతే లేకుండా చేస్తారని తెలంగాణ ప్రజలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం జిల్లాకు కేంద్ర బృందం వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో అంతులేని విషాదం అలముకున్నది. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. కానీ వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టి
CM Revanth Reddy | రాష్ట్రంలో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తక్షణమే కేంద్రం రూ. 2 వేల కోట్లు కేటాయించాలని కోరామని పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని పరి�
ఎడతెరపిలేని వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 677 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతున్నది. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాకాల చెరువుతోపా�
‘బాబోయ్ వానరాలు’ అంటూ సూర్యాపేట జిల్లా బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో గుంపులుగా తిరుగుతూ గ్రామాల్లో దండయాత్ర చేస్తున్నాయి.
Telangana | అమెరికాలో తెలంగాణ వాసి దుర్మరణం చెందాడు. తన ఇంటి సమీపంలోని స్విమ్మింగ్పూల్లో ఈతకు వెళ్లిన ప్రవీణ్.. ప్రమాదవశాత్తూ అందులో మునిగి మరణించాడు.