రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో అంతులేని విషాదం అలముకున్నది. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. కానీ వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టి
CM Revanth Reddy | రాష్ట్రంలో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తక్షణమే కేంద్రం రూ. 2 వేల కోట్లు కేటాయించాలని కోరామని పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని పరి�
ఎడతెరపిలేని వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 677 మందిని అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతున్నది. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాకాల చెరువుతోపా�
‘బాబోయ్ వానరాలు’ అంటూ సూర్యాపేట జిల్లా బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో గుంపులుగా తిరుగుతూ గ్రామాల్లో దండయాత్ర చేస్తున్నాయి.
Telangana | అమెరికాలో తెలంగాణ వాసి దుర్మరణం చెందాడు. తన ఇంటి సమీపంలోని స్విమ్మింగ్పూల్లో ఈతకు వెళ్లిన ప్రవీణ్.. ప్రమాదవశాత్తూ అందులో మునిగి మరణించాడు.
Harish Rao | రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని మాజీ మంత్రి హ�
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ (Congress) గూండాలు దాడులకు తెగబడ్డారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో విచక్షణారహితంగా దాడ
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ(Wall collapsed) కూలి ఓ బాలుడు మృతి (Boy died )చెందగా మరొకిరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ�
మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తె�
తండ్రిపై కండ్లెదుటే పాశవికంగా దాడి జరుగుతుంటే చూడలేక సాయం కోసం రోదించి 14 ఏళ్ల పావని చనిపోయిన సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తండ్రిపై ముగ్గురు ప్రత్యర్థుల దాడితో ఆ పసి హృదయం తల్లడిల్లింది. ‘నాన్నా నాన్నా’ అంటూ భోరున విలపించింది. అల్లారుముద్దుగా పెంచిన తండ్రిపై జరుగుతున్న దాడితో గుండెలవిసేలా ఏడ్చింది. తండ్రిని వదలకుండా కొడుత