ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని.. అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు 3,00,995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అ�
పదో తరగతి నుంచే విద్యార్థుల తొలి మెట్టు మొదలవుతుందని, అప్పుడే వారు తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఆవాస గ్రామం చోవులతండాలో వినూత్న రీతిలో నిరసన(Innovative protest) తెలిపారు. తమ తండాకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం గిరిజన బిడ్డలు ఆగ్రహం చెందారు. ప్రభుత్వం త�
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడు
Budget | విద్యా రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ పీడీఎస్ఎయూ, పీవైఎల్ (PDSU) ఆధ్వర్యంలో సూర్యాపేటలో (Suryapet) విద్యార్థులు భారీ నిరసన(Huge protest) ర్యాలీ చేపట్టారు.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్(Fisheries officer) ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ(,ACB) సోదాలు కొనసాగుతున్నాయి. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేం�
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత(Swimming) సరదా ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. క్వారీ గుంతలో(Quarry pit )ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
అర్ధరాత్రి రోడ్డుపై ఓ యువకుడిని మరో నలుగురు యువకులు దారుణంగా కొట్టిన ఘటన రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు వలస కూలీల మీద ఆధారపడుతున్నారు. వరినాట్లు వేసేందుకు మూడు, నాలుగేండ్లుగా బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని సూ�
సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు.. శనివా రం ప్రిన్సిపాల్ రూమ్లో 4 బీరు బాటిళ్లు కనిప