‘దశాబ్దాల తరబడి వెనుకవేయబడడంతో మెజారిటీ ప్రజలు ఒక్కపూట భోజనం చేసి జీవించడానికి నానా అవస్థలు పడ్డ తెలంగాణ ప్రాంతానికి దేశంలోనే గుర్తింపు తెచ్చింది కేసీఆరే. వెలుగులు తెచ్చింది కేసీఆరే. పద్నాలుగేండ్లపా�
Pedda Gattu Jathara | రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరి�
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
రాహుల్గాంధీ మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీ జనాభాను తగ్గించిందని, రాష్ట్రంలో 40లక్షల మంది బీసీలను హత్య చేసిన కాంగ్రెస్ సర్కారుపై హత్య కేసు నమోదు చేయాలని సూర్యాపేట మున్సిపల్ మాజీ వైస్ �
వాతావరణ మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండకాలం వానలు, వానకాలంలో ఎండలు, శీతాకాలం పరిస్థితుల్లో మార్పు లు వంటివి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు రైతులు ఏడేండ్ల తరువాత కరువును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్�
Nallagonda | బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్సేవాలాల్ 286వ జయంతి రోజైన పిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరధ్నాయక్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేలో బీసీ జనాభాను తక్కువగా చూపించడం వెనుక ప్రముఖ పాత్ర పో షించిన మాజీ మంత్రి జానారెడ్డికి బీసీల సత్తా చూపిస్తామని సూర్యాపేట జిల్లా బీసీ జేఏసీ నాయకులు హె
సూర్యాపేటలో కలకలం రేపిన కులోన్మాద హత్యలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాయనమ్మ కండ్లలో ఆనందం కోసమే మనుమండ్లు ప్రేమ పెండ్లి చేసుకున్న సోదరి భర్త కృష్ణను అతి కిరాతకంగా హత్య చేసినట్టు తేలింది.
Suryapet | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో మధ�
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన రత్నాకర్ వాహనంలో పీడీఎస్ బియ్�
యూరియా కోసం రైతులు బారులుదీరుతున్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్యూలైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూసిన ఘటనలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమవుతున్నాయి. సూర్యాపేట జిల్�