సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప�
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సంబురాల సన్నాహక సమావేశానికి సూర్యాపేటకు గురువారం విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. దాదాపు పది వేల మోటార్ సైకిళ్లతో ర్య
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేటకు చేరుకున్నరు. హైదరాబాద్ నుంచి హైవే మీదుగా పేటకు చేరుకున్న కేటీఆర్కు దారి పొడవున అడుగడుగునా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ వ
ఉద్యమాల పురిటి గడ్డ.. ఎందరో ఉద్దండులైన ఉద్యమకారులకు పుట్టిల్లు అయిన సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎగిరిన గులాబీ జెండాను మొదటి నుంచీ గుండెలకు అత్తుకున్నది. ప్రత్యేక రాష్టమే శ్వాసగా, ధ్యాసగా సా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
ఈ ఏడు నీళ్లు రాక నాలుగెకరాల్లో వేసిన వరి ఎండిపోయింది. మహిళలకు ఉచి త ప్రయాణంతో రోజూ ఐదారొందలు సం పాదించే ఆటో బందైంది. ఇయ్యాళ బతకాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఏడేండ్లపాటు కేసీఆర్ ఇచ్చిన నీళ్లతో
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని బీఆర్ఎస్ నాయకులను పక్కకు తప్పించారు
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం దారుణమని పెన్పహాడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం అన్�