యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు స్వామి వారి ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కొనసాగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో బాలాలయంతో పాటు ఆలయ పురవీధుల్లో సందడి నెలకొంది. శ్రావణమాసం కావడ
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నూతన భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. యాదగి రిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించే భవన భూమి పూజలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొని
యాదాద్రి: మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశార�
యాదాద్రి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బానిసగా వర్ణించిన ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టా
రాజాపేట: మండలంలోని బేగంపేటలో దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి నేటికి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాడు గ్రామానికి చెందిన బల్జె వీరయ్య, బద్దం నర్సింహారెడ్డి, చిగుళ్ల మల్లయ్యలు తొలిసార
నాగపంచమిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని ఆలేరు టౌన్, ఆలేరు రూరల్, మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో మహిళలు నాగ దేవతల పుట్టల్లో పాలు పోసి, గుడ్లు వేసి మొక్కలు చెల్లించుకున్నారు. కొబ్బ
భువనగిరి కలెక్టరేట్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సామాజిక దూరాన్ని �
బీబీనగర్: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికి తీసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2019
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయ నిర్మాణాలు పంచారాత్రగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. ప్రతి కట్టడం పూర్తి ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఆలయం �
బీబీనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సయ్యద్ రెహాన్ బరువైన డ్రైనేజీ మ్యాన�
గుండాల: రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెడ్క్రాస్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన �
వలిగొండ: అతి త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షి