యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,96,956, రూ. 100 దర్శనంతో రూ. 27,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80,850, సుప్రభాతం ద్వారా రూ. 1,600, నిత్య కైంకర్యాలతో రూ. 5,502, క్యారీబ్యాగులతో రూ. 3,300, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 78,000, కల్యాణకట్టతో రూ. 31,000, ప్రసాద విక్రయంతో రూ. 4,96,875,
శాశ్వత పూజల ద్వారా రూ. 17,580, వాహన పూజలతో రూ. 15,300, టోల్గేట్తో రూ. 590, అన్నదాన విరాళంతో రూ. 6,743, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,37,500, యాదరుషి నిలయంతో రూ. 55,800, పాతగుట్టతో రూ. 36,040, టెంకాలయ విక్రయాలతో రూ.96,000, ఇతర విభాగాలతో రూ. 18,080తో కలుపుకుని రూ.13,05,116 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.