యాదాద్రి: స్వామి వారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్
యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు రద్దీగా కనిపించాయి. శ్రావణ మాసంతో పాటు ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ
గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా
57 ఏళ్లు నిండినవారు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఉచితంగానే మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం మార్గదర్శకాల విడుదల ప్రస్తుతం జిల్లాలో ఆసరా పి�
యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): 57 ఏండ్లు ఉన్న వారు పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతం వారు రూ.2లక్షలకు లోబ�
భువనగిరి కలెక్టరేట్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి �
భువనగిరి అర్బన్: నాటిన ప్రతి మొక్కను బతికించాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రహదారి మధ్య డివైడర్పై మట్టి ఏర్పాటు చేసి మొక్కలు నా�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కొవిడ్ నిబంధనల మేరక
మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దళితబంధుపై కాంగ్రెస్, బీజేపీలది అవగాహనలేని ఆరోపణలు ప్రపంచ అద్భుత కళాఖండంగా యాదాద్రి ఏడేండ్లలో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ యాదాద్రి: దళితబంధు పథకంపై కా�
యాదాద్రి: యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 17,90,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,06,714, రూ. 100 దర్శనంతో రూ. 44,900, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,44,950, నిత్య కైంకర్యాలతో రూ. 800, సుప్రభాతం ద్వారా రూ. 1,200, క్య�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు స్వామి వారి ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కొనసాగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో బాలాలయంతో పాటు ఆలయ పురవీధుల్లో సందడి నెలకొంది. శ్రావణమాసం కావడ
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నూతన భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. యాదగి రిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించే భవన భూమి పూజలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొని
యాదాద్రి: మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశార�