భువనగిరి అర్బన్: రైతులు నూతన వ్యవసాయ పద్దతులను పాటించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అన్నారు. మండలంలోని వీరవెల్లి గ్రామంలో రైతు చంద్రశేఖర్రెడ్డి స్వయంగా డ్రమ్ సీడర్ను తయా�
పాముకుంటలో అతిపెద్ద పండుగ పీర్ల కొట్టంలో కొలువు తీరిన పీర్లు పండగ వైభవాన్నిచూడడానికి ప్రజల ఆసక్తి రాజాపేట: ఆ ఊరిలో ధూంధాంగా జరుపుకునే అతి పెద్ద పండుగ పీర్ల పండుగ, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల ప�
భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమ రేందర్గౌడ్ మంగళవారం విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని హైదరాబాద్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామి వారి పవిత్రో త్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో అంకురార్ప ణతో పవి�
సంస్థాన్ నారాయణపురం: దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసున్న సీఎం కేసీఆర్ నిజమైన దళితుల ఆత్మ బంధువని జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సర్వేల్లో దళితవాడలో 100 మంది దళి�
10వ తరగతి మార్కులకు ప్రాధాన్యం జిల్లాలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 చివరి తేదీ ఆలేరు టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా మంజూరైన 57 అంగన్వాడీ కార్యకర్తల పోస్టు�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�
మొక్కలను గుర్తించిన ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి భువనగిరి అర్బన్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్క లతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు �
Yadadri : యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో అధికారులు సర్�
చౌటుప్పల్ రూరల్: మోడీకి పతనమయ్యే కాలం ప్రారంభమైందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండల పరిధిలోని మందోళ్లగూడెం గ్రామంలో సీపీఎం పార్టీ 10వ గ్రామశాఖ మహాసభకు ఆయన ముఖ్య
భవిత కేంద్రాలు తెరిచే వరకు రాష్ట్రంలో తొలిసారిగా దివ్యదిశ ఆలేరు టౌన్: కరోనా కారణంగా భవిత కేంద్రాలు మూత పడ్డాయి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరఫీ సేవలు, ఆటపాటలతో కూడిన విద్యాబు
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,96,956, రూ. 100 దర్శనంతో రూ. 27,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80,850, సుప్రభాతం ద్వారా రూ. 1,600, నిత్య కైంకర్యాలతో రూ. 5,502, క్యారీబ్యాగుల