యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 8,52,762 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,15,604, రూ. 100 దర్శ నంతో రూ. 21,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 9,150, సుప్రభాతంతో రూ. 400, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 74,000, కల్యా ణకట్టతో రూ. 16,600, ప్రసాద విక్రయంతో రూ. 3,58,140, శాశ్వత పూజల ద్వారా రూ. 7,116,
వాహన పూజలతో రూ. 9,400, టోల్గేట్తో రూ. 1,110, అన్నదాన విరాళంతో రూ. 2,833, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 57,180, యాదరుషి నిలయంతో రూ. 52,920, పాతగుట్టతో రూ. 15,925, టెంకాయల విక్రయాలతో రూ. 38, 220, ఇతర విభాగాల ద్వారా రూ.70,965తో కలుపుకుని రూ. 8,52,762 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.