యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,72,766, రూ.100 దర్శనంతో రూ. 6,100, వీఐపీ దర్శనాలతో రూ. 90,000, సుప్రభాతం ద్వారా రూ. 1,800, క్యారీ బ్యాగులతో రూ. 6,500, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 93,500,
కల్యాణకట్టతో రూ. 19, 000, ప్రసాద విక్రయంతో రూ. 5,13,900, వాహన పూజలతో రూ. 12,800, టోల్గేట్తో రూ. 920, అన్నదాన విరాళంతో రూ. 9,748, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,14,560, యాదరుషి నిలయంతో రూ. 70,440, పాతగుట్టతో రూ. 30,060తో కలుపుకుని రూ. 11,66,094 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.