రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ జనాభా మూడు వేలు….ఇప్పుడు ఈ గ్రామం పూర్తిగా నిఘా నిడలోకి చేరింది. గ్రామంలోని అన్ని కాలనీ లు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమ
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలతో పాటు ఆలయ ప్రహారికి అధునాతన విద్యుత్ దీపాలను అమరుస్తున్నారు. యాదాద్రిలో అనుబంధాలయమైన శివాలయ ప్రహారికి ప్రత్యేకంగా రూపొం
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి ఆర్బన్ : సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, ప్రాజెక్�
రామన్నపేట: రామన్నపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై అధికారు�
యాదగిరిగుట్ట రూరల్: సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించి అమలు చేయడాన్ని హర్షిస్తూ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద దళితులు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించ
రాజాపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన దళితబంధు పథకంపై ఆదివారం మండలంలోని జాల దళిత సంఘం నాయకులు డప్పు కొట్టి దండోరా వేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండలాధ్య క్షుడు మోత్కుపల్లి ప్రవీణ్, సర్పంచ్ గ�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వేములకొండ దేవస్థానం వారం రోజులకు 10,38,491 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని క
యాదాద్రి: శ్రావణ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్లను ఆరాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు న
ఇంటింటా చెత్త సేకరణ,ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా �
కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం మూడు క్యాడర్లుగా పోస్టుల పునర్వ్యవస్థీకరణఉద్యోగ నియామకాలకు మార్గం సుగమంసొంత జిల్లాలోనే పనిచేసే అవకాశంస్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలువిద్యా పరంగానూ వెనుకబడిన జిల్లాలక