యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపద�
బొమ్మలరామారం: రైతులు సహాకార సంఘాలు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో �
వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్�
మోత్కూరు: గోదావరి జలాల ద్వారా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మోత్కూరు మండల సర్వసభ్య సమా
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ జనాభా మూడు వేలు….ఇప్పుడు ఈ గ్రామం పూర్తిగా నిఘా నిడలోకి చేరింది. గ్రామంలోని అన్ని కాలనీ లు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమ
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలతో పాటు ఆలయ ప్రహారికి అధునాతన విద్యుత్ దీపాలను అమరుస్తున్నారు. యాదాద్రిలో అనుబంధాలయమైన శివాలయ ప్రహారికి ప్రత్యేకంగా రూపొం
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి ఆర్బన్ : సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, ప్రాజెక్�
రామన్నపేట: రామన్నపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై అధికారు�
యాదగిరిగుట్ట రూరల్: సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించి అమలు చేయడాన్ని హర్షిస్తూ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద దళితులు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించ
రాజాపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన దళితబంధు పథకంపై ఆదివారం మండలంలోని జాల దళిత సంఘం నాయకులు డప్పు కొట్టి దండోరా వేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండలాధ్య క్షుడు మోత్కుపల్లి ప్రవీణ్, సర్పంచ్ గ�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వేములకొండ దేవస్థానం వారం రోజులకు 10,38,491 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని క
యాదాద్రి: శ్రావణ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్లను ఆరాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచ�