బీబీనగర్ : రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోని అధిక దిగుబడి సాధించేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో యాదాద్రి భువనగ�
భువనగిరి అర్బన్: తల్లిపాల ప్రాధాన్యత, వారోత్సవాలపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో
సంస్థాన్ నారాయణపురం : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రంగంలో విశేష కృషి చేస్తున్న కళాకారులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొం డా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ క్రమంలో ఈ సంవత్
రామన్నపేట: పిల్లాయిపల్లి కాలువ పనులకు ఆటంకం కలిగించొద్దని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం మండలంలో వెల్లంకి- సుంకెనపల్లి గ్రామ సరిహద్దుల్లో జరుగుతున్న పిల్లాయిపల్లి అధునీకరణ పన�
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 8,10,11 వార్డుల్లో రూ.10 లక్షల చొప్ప�
యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సాయంత్రం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో 200 మంది సివిల్, ఏఆర్, ట్రాఫిక్, ఎస్వోటీ, నేర, మహిళా పోలీసు అధికారులతో మూకుమ్మడి సోదా�
యాదాద్రి: యాదాద్రిలో భక్తులు ప్రతిష్టాత్మకంగా చేపట్టే సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని యాదగిరిగుట్ట పాత గోశాల వద్ద నిర్మించిన వసతి గృహంలోకి తరలించారు. ప్రస్తుతం తులసీ తోట ప్రాంగణం వద్ద శిల్పారామంలో ని
ఆత్మకూరు(ఎం): ప్రతి పల్లె అభివృద్ధి చెంది పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని ఉప్పలపహడ్ గ్రామం నేడు ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. గ్రామంలో 1300ల మ�
ఆలేరు రూరల్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఎలగందుల మమతకు సీఎం సహయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళితబంధు పథకం కింద రాష్ట్రంలో వాసాలమర్రి లోనే నిధులను విడుదల చేశారని ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న కట్టడాలు భక్తులకు ఆకట్టుకోవడంతో పాటు సౌకర్యవంతంగా ఉన్నాయి. భక్తులు పవిత్ర స్నానమాచరించేందుకు యాదాద్రి క�
యాదాద్రి భువనగిరి: ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని రకాల చీరలు ఉన్నప్పటికీ వస్త్రశ్రేణిగా పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలకు ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకం. దేశంలో పదకొండు రకాల చేనేతల్లో పోచంపల్లి ఒకటి కాగా..ఇక్కడి కళాక�
చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కర్నాటి నారాయణకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా�
చౌటుప్పల్:చౌటుప్పల్ బస్టాండ్ శుక్రవారం జలమయ్యింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు చౌటుప్పల్ పెద్ద చెరువు నిండుకొని అలుగు పోస్తుంది. ఈ అలుగు నీరు బస్టాండ్కు సమీపం నుంచి పారుతుడడంతో..అలుగు ఊటతో చౌటుప్�