తుర్కపల్లి: మండలంలోని గొల్లగూడెం ఉప సర్పంచ్ కూకుట్ల సునీతను ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ గురు వారం కలెక్టర్ పమేలాసత్పతి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. జూన్ 25న 8మంది వార్డు సభ్యుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికతతో పాటు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైటీడీఏ అధికారులు పనుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 5,47,114 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 58,852, రూ. 100 దర్శనంతో రూ. 40,000, సుప్రభాతం ద్వారా రూ. 400, క్యారీబ్యాగులతో రూ. 1,250, సత్యనారాయణ స్వామ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచా�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | అడ్డగుడూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొ�
రూ.108.75 కోట్లు సీఎం కేసీఆర్ హామీ మేరకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.108.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువ
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
ఆపరేషన్ ముస్కాన్| యాదాద్రి: జిల్లాలోని ఓ ప్రముఖ కంపెనీలో 16 మంది బాల కార్మికులను అధికారులు గుర్తించారు. చౌటుప్పల్ మండలం దామరలో ఉన్న శ్రీవేంకటేశ్వర పరిశ్రమలో ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు నిర్వహించిం
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు సీసీ రోడ్లతో పరిశుభ్రంగా మారిన వీధులు పల్లెప్రకృతి వనానికి జిల్లాలోనే మొదటిస్థానం వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులు పూర్తి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ పంచాయతీ భువనగిరి