యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొ�
రూ.108.75 కోట్లు సీఎం కేసీఆర్ హామీ మేరకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.108.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువ
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
ఆపరేషన్ ముస్కాన్| యాదాద్రి: జిల్లాలోని ఓ ప్రముఖ కంపెనీలో 16 మంది బాల కార్మికులను అధికారులు గుర్తించారు. చౌటుప్పల్ మండలం దామరలో ఉన్న శ్రీవేంకటేశ్వర పరిశ్రమలో ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు నిర్వహించిం
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు సీసీ రోడ్లతో పరిశుభ్రంగా మారిన వీధులు పల్లెప్రకృతి వనానికి జిల్లాలోనే మొదటిస్థానం వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులు పూర్తి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ పంచాయతీ భువనగిరి