యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 5,47,114 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 58,852, రూ. 100 దర్శనంతో రూ. 40,000, సుప్రభాతం ద్వారా రూ. 400, క్యారీబ్యాగులతో రూ. 1,250, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 9,500, కల్యాణకట్టతో రూ. 12,200,
ప్రసాద విక్రయాలతో రూ. 2,39,965, శాశ్వత పూజల ద్వారా రూ. 29,348, వాహన పూజలతో రూ. 7,400, టోల్గేట్తో రూ. 700, అన్నదాన విరాళంతో రూ. 3,353, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 61,760, యాదరుషి నిలయంతో రూ. 35,400, పాతగుట్టతో రూ. 8,935, టెంకాయల విక్రయాలతో రూ. 36,000తో కలుపుకొని రూ. 5,47,114 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.