కరోనా లక్షణాలతో చౌటుప్పల్లో వ్యక్తి ఆత్మహత్య | కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి పట్టణంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన పొగ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, ఏప్రిల్10: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శని
మరణం అంచు నుంచి సంరక్షణ వైపు ఆలనా పాలనా స్వచ్ఛంద సంస్థదే.. గోశాలలో 700 పైగా పశువులు చల్లూరులో సహయోగ్ గోశాల రాజాపేట, ఏప్రిల్ 10 : మానవులు తన స్వార్థం కోసం మూగ జంతువులను బలి చేస్తూనే ఉన్నారు. హిందువులకు సాక్షాత
యాదాద్రి భువనగిరి : కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలోని యాదగిరిగుట్ట పీహెచ్స�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి వైభవోత్సవ కల్యాణం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువు లోపల ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించా�
హైదరాబాద్ : పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో ఆలయాన్ని పునఃప్రారంభం చేసుకునే అవకాశ�