బీబీనగర్| యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
యాదాద్రి భువనగిరి : ప్రజలకు మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు అదేవిధంగా వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి బీబీనగర్ ఎయిమ్స్లోని కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం
యాదాద్రి భువనగిరి : తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం డిసెంబర్లో ప్రారంభోత్సవం కానున్నట్లు సమాచారం. రానున్న ఆరు నెలల్లో యాదాద్రి ఆలయ ప�
సీపీ తరుణ్ జోషి | పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి భాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పోలీస్ అధికారులను ఆదేశించారు.
కరోనా లక్షణాలతో చౌటుప్పల్లో వ్యక్తి ఆత్మహత్య | కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి పట్టణంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన పొగ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, ఏప్రిల్10: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శని
మరణం అంచు నుంచి సంరక్షణ వైపు ఆలనా పాలనా స్వచ్ఛంద సంస్థదే.. గోశాలలో 700 పైగా పశువులు చల్లూరులో సహయోగ్ గోశాల రాజాపేట, ఏప్రిల్ 10 : మానవులు తన స్వార్థం కోసం మూగ జంతువులను బలి చేస్తూనే ఉన్నారు. హిందువులకు సాక్షాత