తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన నిధులను సద్విని యోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 4న వాసా�
రాజాపేట: చారిత్రాత్మకమైన దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ యాద్రాది జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని వాసాలమర్రిలో అమలు చేయడం హర్షణీయమని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం
ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నార
యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 5,54,435 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 44,132, రూ. 100 దర్శనంతో రూ. 20,000, నిత్య కైంకర్యాలతో రూ. 2,201, సుప్రభాతం ద్వారా రూ. 900, క్యారీ బ్యాగుల తో రూ. 2,200, సత్యనారాయ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం లక్ష్మీపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. బాలాల యంలో కవచమూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో మెల్కొ లిపి స్వామ�
యాదాద్రి: మహేంద్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్ యాదవ్కు వనమాలి అవార్డు వరించింది. గత నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు గ్ర�
సంస్థాన్ నారాయణపురం: పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తుంది. పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు తోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబి బోన్ �
తుర్కపల్లి: పారిశుధ్య పనులను పకడ్భందీగా చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఆయన శుక్రవారం వాసాలమర్రిలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమం�
తుర్కపల్లి: మండలంలోని గొల్లగూడెం ఉప సర్పంచ్ కూకుట్ల సునీతను ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ గురు వారం కలెక్టర్ పమేలాసత్పతి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. జూన్ 25న 8మంది వార్డు సభ్యుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికతతో పాటు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైటీడీఏ అధికారులు పనుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 5,47,114 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 58,852, రూ. 100 దర్శనంతో రూ. 40,000, సుప్రభాతం ద్వారా రూ. 400, క్యారీబ్యాగులతో రూ. 1,250, సత్యనారాయణ స్వామ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచా�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | అడ్డగుడూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.