సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం ఇంటింటికీ అందజేస్తున్న మీషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి శ్రేయస్కరమని డీఎంహెచ్వో సాంబశివరావు, డీపీవో సాయిబాబ అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన రాపోలు భాస్కర్ అన�
రామన్నపేట: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఇంద్రపాలనగరం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జీవనోపాధి కోసం సచిన్ తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు అన్షు (3సంవత్సరా�
భువనగిరి అర్బన్: తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జయశంకర్ సర్ జయం�
భూదాన్పోచంపల్లి: ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వ చేనేత కళాకారులకు అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రీయ పురస్కారానికి పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య ఎంపికయ్యారు. ఆ�
బీబీనగర్ : దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు దళిత సమాజం మొత్తం అండగా నిలువాలని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో దళితబంధు ప
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి కొండపైన కేవలం స్వామి వారి దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట కింద, �
తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన నిధులను సద్విని యోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 4న వాసా�
రాజాపేట: చారిత్రాత్మకమైన దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ యాద్రాది జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని వాసాలమర్రిలో అమలు చేయడం హర్షణీయమని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం
ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నార
యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 5,54,435 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 44,132, రూ. 100 దర్శనంతో రూ. 20,000, నిత్య కైంకర్యాలతో రూ. 2,201, సుప్రభాతం ద్వారా రూ. 900, క్యారీ బ్యాగుల తో రూ. 2,200, సత్యనారాయ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం లక్ష్మీపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. బాలాల యంలో కవచమూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో మెల్కొ లిపి స్వామ�
యాదాద్రి: మహేంద్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్ యాదవ్కు వనమాలి అవార్డు వరించింది. గత నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు గ్ర�
సంస్థాన్ నారాయణపురం: పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తుంది. పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు తోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబి బోన్ �
తుర్కపల్లి: పారిశుధ్య పనులను పకడ్భందీగా చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఆయన శుక్రవారం వాసాలమర్రిలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమం�