రామన్నపేట: రామన్నపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై అధికారు�
యాదగిరిగుట్ట రూరల్: సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించి అమలు చేయడాన్ని హర్షిస్తూ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద దళితులు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించ
రాజాపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన దళితబంధు పథకంపై ఆదివారం మండలంలోని జాల దళిత సంఘం నాయకులు డప్పు కొట్టి దండోరా వేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండలాధ్య క్షుడు మోత్కుపల్లి ప్రవీణ్, సర్పంచ్ గ�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వేములకొండ దేవస్థానం వారం రోజులకు 10,38,491 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని క
యాదాద్రి: శ్రావణ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్లను ఆరాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు న
ఇంటింటా చెత్త సేకరణ,ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా �
కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం మూడు క్యాడర్లుగా పోస్టుల పునర్వ్యవస్థీకరణఉద్యోగ నియామకాలకు మార్గం సుగమంసొంత జిల్లాలోనే పనిచేసే అవకాశంస్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలువిద్యా పరంగానూ వెనుకబడిన జిల్లాలక
రాజాపేట: దళితుల సంక్షేమం కోసం దళితబంధు పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బొందుగులలో దళిత బంధు పథకాన�
యాదాద్రి భువనగిరి: వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరువు కల్పించేలా సైతం పథకాలను
భూదాన్పోచంపల్లి: జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కేంద్రమైన భూదాన్పోచంపల్లిలో శనివారం వివిధ చేనేత కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ చేనేత విభాగం ఆధ్వర్యంలో ఎంపీపీ మాడ్గు�
భువనగిరి అర్బన్: మండలంలోని తుక్కాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనం నిర్మాణ పనులను డీఆర్డీవో ఉపేందర్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను ప్రణాళిక ప్రకారం
భువనగిరి అర్బన్: చేనేత కార్మికులు స్వయంశక్తితో ఉన్న స్థితికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వర్తక సంఘం ఆవరణలో చేనేత సంఘం ర్యాలీని కల�