యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్ తీసుకోగా యంత్రాల బిగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కాగా తుది దశ పనులు సాగుతున్నాయి.
సోమవారం లడ్డూల ట్రెలు యాదాద్రికి చేరుకున్నాయి. యంత్రాలలో తయారైన లడ్డూలను ట్రే లోవేసి కన్వెయర్ బెల్టుల ద్వారా ప్రసాద విక్రయాల కౌంటర్ వద్ద తీసుకువచ్చే విధంగా యాంత్రాలను అమర్చుతున్నారు.